News

News

హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి

తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
News

సనాతన ధర్మాన్ని కాపాడాలి

సనాతన నియమాలు కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పద్మవిభూషణ్‌, ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ కొత్త సచ్చితానందమూర్తి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు....
News

12 ఏళ్ల బాలుడి యజ్ఞోపవీతాన్ని తెంపేసిన దుండగులు

తమిళనాడులోని త్యాగరాజ నగర్ లో ఘోరం జరిగింది. అఖిలేష్ (12) అనే బ్రాహ్మణ యువకుడి యజ్ఞోపవీతాన్ని తెంపేసి, బాలుడ్ని బెదిరించి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. మూడు రోజుల క్రితం ఈ బాలుడు ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా... నలుగురు దుండగులు...
News

ఈనెల 27 నుంచి… రామతీర్థంలో పవిత్రోత్సవాలు

విజయనగరం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానం మహా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి స్వామివారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద రుత్వికులచే వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం నాలుగు రోజుల...
ArticlesNews

నెలల శిలరేడు!

ఇప్పటిదాకా అది కేవలం ఒక అంతరిక్ష శిలే. కానీ త్వరలో ఓ రెండు నెలల పాటు తాత్కాలికంగా ‘చందమామ’ హోదా పొందనుంది! ఎవరా బుల్లి చంద్రుడు? ఏమిటా విశేషాలు? చూద్దాం రండి... భూ కక్ష్యను సమీపిస్తున్న ఒక బుల్లి గ్రహశకలాన్ని సైంటిస్టులు...
News

పాకిస్తాన్‌పై సౌదీ అరేబియా ఆగ్రహం

పాకిస్తాన్ పై సౌదీ అరేబియా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. హజ్ యాత్రకు పాకిస్తాన్ కు చెందిన యాచకులను విసాపై పంపుతున్నారని చివాట్లు పెట్టింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఉమ్రా, హజ్ వీసాలతో పాకిస్తానీ బిచ్చగాళ్ళు తమ దేశంలోకి పెద్దసంఖ్యలో వస్తున్నారని సౌదీ అరేబియా చెబుతోంది. బిక్షాటన చేస్తోన్న పలువురు పాకిస్తానీయులను పట్టుకున్న సౌదీ అరేబియా అధికారులు వారిని తిరిగి స్వదేశానికి పంపుతున్నారు. సౌదీ అరేబియా హెచ్చరికలను పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. పాకిస్తాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లను సౌదీ పంపే విషయంలో ఓ మాఫియా పనిచేస్తోందని ఆరోపించారు. బెగ్గర్ మాఫియా కారణంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఫెడరల్...
News

భారత్‌లోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అనరాదు : కర్ణాటక జడ్జి వ్యాఖ్యలపై సీజేఐ ఆగ్రహం

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార శ్రీశానంద ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఆ కేసు విచారణను సుప్రీంకోర్టు మూసివేసింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై...
ArticlesNews

దంపతుల విరాళం.. కన్నయ్యకు దివ్యాలయం

ఆ దంపతులు మలిసంధ్యవేళ మంచి నిర్ణయం తీసుకున్నారు. డబ్బు ఉన్నా.. సాయం చేసే మనసు అందరికీ ఉండదు. అలాగని వీరికి కోట్ల ఆస్తులేమీ లేవు. కానీ సాయం చేయాలనే మనసు ఉంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కొంత పొలం తప్ప ఇతర...
1 1,324 1,325 1,326 1,327 1,328 3,072
Page 1326 of 3072