News

News

త్రిపురలో 500 మంది మిలిటెంట్ల లొంగుబాటు

త్రిపుర విమోచన జాతీయ కూటమి (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ), ఆల్‌ త్రిపుర టైగర్‌ ఫోర్స్‌ (ఏటీటీఎఫ్‌)కు చెందిన దాదాపు 500 మంది ముష్కరులు తమ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. సిపాహీజాలా జిల్లాలోని జంపుయిజాలాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ముఖ్యమంత్రి మాణిక్‌...
News

దైవదూషణ చేసాడని మతగురువుపై పాకిస్తానీల మండిపాటు, పరారీలో మౌలానా

దైవదూషణకు మరణదండనే శిక్ష అంటూ గతంలో విరుచుకుపడిన ప్రఖ్యాత పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిక్ మసూద్ ఇప్పుడు అదే దైవదూషణ ఆరోపణలతో పరారీలో ఉన్నాడు. ఒకప్పుడు, మహమ్మద్ ప్రవక్తని కానీ కురాన్‌ను కానీ అవమానించినవారిని తక్షణమే ఉరితీయాలి అంటూ రెచ్చగొట్టేలా...
News

రాములవారి ఆలయ రథానికి నిప్పు ఘటన.. వ్యక్తి అరెస్ట్‌

అనంతపురం హనకనహాళ్‌లో రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటన కేసును ఛేదించామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించామన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు....
News

చిత్తూరు జిల్లాలో దేశీ ఆవుల అక్రమ రవాణా

గోమాత కన్నీరు పెడుతోంది. దేశీరకం పెద్దఎత్తున కబేళాకు తరలుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వాటిని పోషించలేక అందినకాడికి విక్రయించేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో వాటి మాంసానికి గిరాకీ ఉండటంతో వ్యాపారులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా అనంతపురం నుంచి...
ArticlesNews

సమభావనా కేతనం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం

( సెప్టెంబరు 26 - చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ) భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై యేడ్చుచుండ పద్యము జాతీయోద్యమ సమయంలో ప్రతి తెలుగువాని నోట వందేమాతర గీతంలా ప్రతిధ్వనించింది. ఈ పద్యాన్ని చెప్పి బ్రిటీషు ప్రభుత్వ...
ArticlesNews

భారత రాకెట్‌ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్‌ ధవన్‌

( సెప్టెంబర్‌ 25 - సతీష్‌ ధవన్‌ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకుని ఇస్రోలో పనిచేసి ఈ దేశానికి ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానాన్ని...
News

మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం

యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిలా గ్రామంలోని శివ మందిరం దగ్గర పంచాయితీ...
News

పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు తిరుచ్చికి తరలించారు. పళనిలో పంచామృతంపై ఆయన చేసిన...
1 1,325 1,326 1,327 1,328 1,329 3,072
Page 1327 of 3072