News

News

ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్‌పూర్‌. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు...
News

ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పద మృతి… పొదల్లో మృతదేహం

ఢిల్లీలో ఆరెస్సెస్ జిల్లా కార్యవాహ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఢిల్లీలోని నరేలా జిల్లా కార్యవాహగా జితేంద్ర కుమార్ భరద్వాజ పనిచేస్తున్నారు. ఆయన మృతదేహం లభ్యంకావడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఎవరో కక్షతోనే చంపేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. అది ప్రమాదవశాత్తు జరిగిందని...
News

మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి

బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం, ఆచారం, ధర్మాచరణ విషయంలో అత్యంత సీరియస్ గా వుండాలని సూచించారు. హిందువుల్లోనే కొందరు...
News

భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత

పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి. చాలా పాశ్చాత్య దేశాలలో అవి మగ్గిపోతున్నాయి. భారత్ సాంస్కృతిక వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన...
News

గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి....
News

తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్...
News

దుర్గా మండపంలో గోవు తల: ఛాందసుల పనేనన్న హిందువులు

హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అత్యంత నిష్ఠతో మాంసం, మద్యానికి దూరంగా వుండి అమ్మవారిని కొలుస్తారు. కానీ... బెంగాల్ లో ఘోరం జరిగింది. బెహార్ జిల్లాలోని సితాల్ కుచీలో దుర్గాపూజ మండపం దగ్గర జంతు తలను నిర్వాహకులు గుర్తించారు. దీంతో...
1 1,309 1,310 1,311 1,312 1,313 3,073
Page 1311 of 3073