News

News

మరోసారి అమరావతిలో బయల్పడిన బౌద్ద శిల్పాలు

అది ఒకప్పటి శాతావాహనుల రాజధాని.. హిందూ మతంతో పాటు బౌద్ధం పరిఢవిల్లిన నేల.. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ప్రాంతం. అదే పల్నాడు జిల్లాలోని అమరావతి. అమరావతిలో అమరేశ్వరాలయంతో పాటు బౌద్ధ స్థూపం కూడా ఉంది. శాతవాహనుల సమయంలోనే ఇక్కడికి బౌద్దం...
ArticlesNews

సమరస వనాన ‘తులసి’

( అక్టోబరు 5 - కల్లూరి తులసమ్మ జయంతి ) సమాజం, సామరస్యం.. ఈ రెండింటికీ తన జీవితాన్నే వేదిక చేసుకున్నారు తులసమ్మ. ఆమెకు ఆదర్శం చంద్రమౌళి. ఇంతకీ ఎవరీ ఇద్దరూ? ఇంటి పేరు ఒకటే.. కల్లూరి. గురుశిష్య అనుబంధం. ఇరువురి...
News

ఆ ఊరికి హనుమాన్ మళ్ళీ వచ్చాడు..!

మా ఊరికి ఆ హనుమంతుడే స్వయంగా మళ్ళీ వచ్చాడంటూ ఆ ఊరి జనం మురిసిపోతున్నారు. వాగులో కొట్టుకొచ్చిన ఆంజనేయ విగ్రహాన్ని చూసిన జనం భక్తి పారవశ్యంలో తలమునకలేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజవోమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామంలో జరిగిన అరుదైన సంఘటన...
News

లవ్‌ జిహాద్‌తో దేశ ఐక్యతకు ముప్పు

లవ్‌ జీహాద్‌ మన దేశానికి పెను ముప్పు అని ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు హెచ్చరించింది. ఓ కమ్యూనిటీకి చెందిన సంఘ వ్యతిరేక శక్తులు భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించేందుకు దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ కుట్ర, మైనారిటీల జనాభాను విపరీతంగా పెంచుకోవడం ద్వారా...
News

తిరుమల గొడుగుల ఊరేగింపు

చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్‌ ఆలయంలో తిరుమల గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్‌ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సమితి...
News

ఏబీవీపీ ఆధ్వర్యంలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం

ఆధునిక ప్రపంచంలో గిరిజన సంస్కృతి, ఆచారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి.శంకరరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని పీఎస్‌ఆర్‌ స్కూల్‌ ఆవరణలో గత రెండు రోజులుగా నిర్వహించిన జనజాతి...
News

కోల్‌కతా ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ అంటూ నిరసనకారులు నినాదాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని...
News

అయోధ్యకు పోటెత్తిన భక్తజనం

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో...
1 1,308 1,309 1,310 1,311 1,312 3,073
Page 1310 of 3073