News

ArticlesNews

హిందూపేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ జాతీయులు

దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్‌లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయం బైటపడింది. దేశ భద్రతకు ముప్పు కలగజేయగల ఈ దిగ్భ్రాంతికర...
News

జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతుంది

జార్ఖండ్‌లో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జెంఎఎం సంకీర్ణ ప్రభుత్వ ప్రమాదకర ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బీజేపీ పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా హజారీబాగ్...
News

ధూప, దీప, నైవేద్య సాయం రూ.10 వేలకు పెంపు…

ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని రూ.5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీని వల్ల 5,400 ఆలయాలకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున అందనుంది....
News

‘ముందు మీ దేశంలో మానవహక్కుల సంగతి చూసుకోండి’

భారతదేశంలో మతస్వేచ్ఛ గురించి ‘యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం – యుఎస్‌సిఐఆర్ఎఫ్’ నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని విదేశాంగశాఖ మండిపడింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో, రాజకీయ అజెండాతో నడిచే సంస్థ అని విరుచుకుపడింది. భారతదేశం గురించి ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను...
News

మన దేశం నుంచే తొలిసారి కైలాస శిఖర దర్శనం

పరమ శివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుంచే యాత్రికులకు దర్శ నమిచ్చింది. ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలో వ్యాస లోయ వద్ద గల పాత లిపులేఖ్ పాస్ నుంచి ఈ పవిత్ర...
News

అన్నపూర్ణాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్న దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో...
News

ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం చిన్నశేషవాహనం పై శ్రీమలయప్పస్వామి దర్శమిస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాధుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఇది ఇలా ఉండగా...
News

హసన్ నస్రల్లాకు తెలుగు ముస్లిముల మద్దతు దేనికి చిహ్నం?

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమైన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ నాయకుడు హసన్ నస్రల్లాకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో నస్రల్లాను పొగుడుతూ పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది. లెబనాన్‌ ఉగ్రవాదికి ఆంధ్రదేశంలో ఆదరణ దక్కడం స్థానిక...
1 1,307 1,308 1,309 1,310 1,311 3,073
Page 1309 of 3073