‘కార్పొరేట్ జిహాద్’ మత మార్పిడులపై కేంద్ర హోం మంత్రితో చర్చిస్తాం – కేంద్ర మంత్రి
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో టీసీఎస్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న హిందూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, ‘కార్పొరేట్ జిహాద్’ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హిందూ జనజాగృతి...







