ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు రాయగఢ్లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వహిందూ...
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ దీపోత్సవం కార్యక్రమానికి ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడం వివాదాస్పదమైంది. హైందవేతరులకు అనుమతి లేని హర్-కీ-పౌఢీ ప్రాంతంలో జరిగే దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడాన్ని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ తదితర...
మధ్యయుగంలో మొఘలులు, ముస్లిం రాజుల దండయాత్రలతో హిందుత్వం ముక్కలై పోతున్న సమయంలో ఈ దేశంలో ఎందరో ధర్మ గురువులు, భక్త సాధువులు జన్మించి ఏకాత్మ నిర్మాణానికి కృషి చేశారు. వేదాంత దర్శనం ద్వారా దేశాన్ని భక్తి మార్గంలో నడిపించారు. అటువంటి వారిలో...
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదిక అందజేస్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్లో పలు...
భారత అమ్ముల పొదిలో త్వరలో మరో అద్భుత ఆయుధం చేరనుంది. భారత్ రాకెట్ ఫోర్స్కు వెన్నుదన్నుగా దీర్ఘశ్రేణి యాంటీ-షిప్ బాలిస్టిక్ మిస్సైల్ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్డీఓ) పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు...
కార్తిక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు అవినాభావ సంబంధముంది. అసలు కార్తికానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి? కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితమేమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం....
దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే...