News

ArticlesNews

రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్‌ వందేళ్ల ఘన చరిత్ర

డిసెంబరు 11 గీతా జయంతి. ఇది హిందువులకు అత్యంత పవిత్రదినం. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ దినాన్నే అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడని చెబుతారు. గీతా జయంతితో...
News

మసీదు కమిటీ పిటిషన్ కు విచారణార్హత లేదు

మథురలోని కృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా వివాదానికి సంబంధించి ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని హిందూ కక్షిదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం న్యాయవాది...
News

అసెంబ్లీ నుంచి వీర సావర్కర్ చిత్ర పటాన్ని తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం

కర్నాటక అసెంబ్లీలో వున్న భారత స్వాతంత్ర సమర యోధుడు సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. స్వాతంత్ర ఉద్యమంలో వీరసావర్కర్ పాత్ర ఏమీ లేదని, చిత్ర పటాన్ని తొలగించాలని సిద్దరామయ్య భావించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2022 లో...
ArticlesNews

బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి

బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా ముగింపు పలికేలా భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశం పిలుపిచ్చింది. బంగ్లాదేశ్...
News

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే…?

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కైలాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్‌ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు గురించి ఆరా తీశారు. భీమునికొలను మెట్లమార్గం, కైలాస...
News

హిందువులపై దాడులు ఆందోళనకరం.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండడం పట్ల భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాలు, మత సంస్థలకు భద్రత కరవయిందని, వాటిపై దాడులు జరగడం విచారకరమని తెలిపింది. బంగ్లాదేశ్‌ పర్యటన నిమిత్తం వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రి...
News

పాక్‌లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్

మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,...
News

మతం ఆధారంగా రిజర్వేషన్లు తగదు : కలకత్తా హైకోర్టు

మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ముస్లిం సముదాయాలకు ఓబీసీ కులాల హోదాను ఇచ్చి.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టిన కోల్‌కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిముల్లోని...
1 1,176 1,177 1,178 1,179 1,180 3,077
Page 1178 of 3077