News

News

అడవి మార్గంలో కాలి నడకన శబరిమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం

కేరళలోని పుల్లుమేడు, ఎరుమేలి అటవీ మార్గాల ద్వారా కాలినడకన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు త్వరలోనే ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు ప్రశాంత్‌ తెలిపారు. అటవీ మార్గాల...
ArticlesNews

వారణాసిలో దశాబ్దాలుగా మూతపెట్టిన 250యేళ్ళ నాటి ఆలయం వెలుగులోకి

ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా మదన్‌పురా ప్రాంతంలో జనసమ్మర్దం ఉన్నచోట ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయం కొన్ని దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. సోమవారం నాడు ఒక హిందూ సంస్థ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని తెరిచే...
News

వేద విద్యకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో నూతనంగా నిర్మించిన దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, మున్సిపల్‌...
ArticlesNews

శంబల సరయ్ తరిన్‌లో బైటపడిన రాధాకృష్ణ మందిరం

ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా ఓ గుడి దొరుకుతోంది. ఇన్నాళ్ళూ మరచిపోయిన చరిత్ర, ఆ ప్రాంత ఆధ్యాత్మిక వారసత్వం వెలుగు చూస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ముస్లిముల దురాక్రమణల కారణంగా మరుగున పడిపోయిన దేవాలయాలు ఇప్పుడు బైటపడుతున్నాయి. ఆ క్రమంలో శంబలలో...
ArticlesNews

గోవా విమోచన దినోత్సవం: ఆర్.ఎస్.ఎస్. భూమిక

( డిసెంబర్ 19 - గోవా విమోచన దినోత్సవం ) దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్...
News

ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం

దిగ్గజ కళాకారిణి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌ సుబ్బులక్ష్మిని గతంలో...
ArticlesNews

ధనుర్మాసం నెలలో తిరుమల శ్రీవారి పూజల్లో ప్రత్యేకత ఏంటీ?

వైష్ణవాలయాల్లో ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు... ఆచరిస్తారు. ..పూజిస్తారు. దేవదేవుడు కొలువైన తిరుమలేశుని ఆలయంలో ఈ మాసాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించటం సంప్రదాయం. ధనుర్మాసంలో (ఈ ఏడాది డిసెంబర్​ 16 నుంచి జనవరి 14 వరకు)స్వామివారికి ప్రత్యేక నిత్య కైంకర్యాలు, ప్రత్యేక నివేదనలు...
News

పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఏదీ?

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు వివిధ సంతల్లో వాటిని కొనుగోలు చేసి వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రతి గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున పార్వతీపురం, ఒడిశా, సాలూరు తదితర...
1 1,161 1,162 1,163 1,164 1,165 3,077
Page 1163 of 3077