మహా కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ..
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గొప్ప వేడుక జరగనుంది. జనవరి 13వ తేదీ 2025న ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ జాతరను అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పట్లుచేస్తోంది. తాజాగా 350 షటిల్ బస్సుల సేవలను ప్రారంభించనున్నారు. అంతేకాదు వ్యవస్థను...







