News

News

మహా కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ..

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గొప్ప వేడుక జరగనుంది. జనవరి 13వ తేదీ 2025న ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ జాతరను అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పట్లుచేస్తోంది. తాజాగా 350 షటిల్ బస్సుల సేవలను ప్రారంభించనున్నారు. అంతేకాదు వ్యవస్థను...
News

గ్రామాలు స్వావలంబన సాధించాలి : దత్తాత్రేయ హోసబళే

భారత్ లోని ప్రతి గ్రామమూ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ఆకాంక్షించారు.సామాజిక సేవ చేయడం ద్వారా స్వావలంబీ గ్రామాలు కావాలన్నదే భారత్ విజన్ అని వివరించారు.కన్నూర్ లో పజాస్సి రాజా...
News

వక్ఫ్ సవరణ బిల్లుపై షియా లా బోర్డ్ అభిప్రాయాలను విననున్న జేపీసీ

వక్ఫ్ సవరణ బిల్లు 2024 మీద ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఆల్ ఇండియా షియా పెర్సనల్ లా బోర్డ్ (ఏఐఎస్‌పీఎల్‌బీ) సభ్యులతో సమావేశమవుతుంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో జరగబోయే ఆ సమావేశంలో వక్ఫ్...
News

బృహస్పతి చంద్రుడిపై శిలాద్రవ గదులు

సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి ఐదో గ్రహం జూపిటర్‌(బృహస్పతి). అన్ని గ్రహాల్లోకెల్లా ఇదే పెద్దది. మన భూమికి ఉపగ్రహం చందమామ ఉన్నట్లే బృహస్పతికి కూడా ‘ఐవా’ అనే ఉపగ్రహం ఉంది. మొత్తం సౌర వ్యవస్థలో నిరంతరం జ్వలించే భారీ అగ్నిపర్వతాలు (వాల్కనో)...
News

లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుంచి జరగబోయే మహాకుంభమేళాకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది రుద్రాక్షలు ధరించి ఇక్కడికి వచ్చిన ‘రుద్రాక్ష్ వాలే బాబా’ గీతానంద్ గిరి అందరినీ ఆకర్షిస్తున్నారు. గీతానంద్ గిరి మీడియాతో మాట్లాడుతూ ‘నేను...
News

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ వార్షికోత్సవం కోసం కమిటీ ఏర్పాటు

అయోధ్యలోని బాల రామయ్య దేవాలయంలోని ఐదు మంటపాలలో ఒకటైన రంగ మండప శిఖరం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇది ఆలయంలో ముఖ్యమైన భాగం. ఇప్పటి నుంచి సరిగ్గా ఒక నెల అంటే జనవరి 11, 2025న.. రామ మందిర ప్రతిష్ఠాపన...
ArticlesNews

46 ఏళ్ళ తర్వాత యూపీలోని శివాలయంలో పూజలు

ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని పురాతన శివాలయం వద్ద ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో కనిపించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాకాండ తర్వాత నగరంలో జరిగిన ఆక్రమణల నివారణ చర్యలో ఈ ఆలయంను కనుగొన్నారు. ఆదివారం ఉదయం, ఆలయం గంటలు, శ్లోకాలతో...
News

‘పువర్తి’కి స్వాతంత్య్రపు ‘వెలుగులు’!

పువర్తి.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని కీలకమైన మావోయిస్టు ప్రభావిత గ్రామం. అంతేకాదు హార్డ్‌ కోర్‌ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామం కూడా ఇదే! ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం లేదు. నేటికీ వారంతా కిరోసిన్‌...
1 1,162 1,163 1,164 1,165 1,166 3,077
Page 1164 of 3077