ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం – ‘ఐఎస్ఐ’తో సంబంధాలున్న మధ్యప్రదేశ్ యువకుల అరెస్టు!
మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ముగ్గురు యువకులను పాకిస్తానీ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’తో సంబంధాల ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాలు, ఢిల్లీ-సోనిపత్ హైవేపై ఉన్న...






