News

News

స్కాట్లాండ్‌లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ

ఆధునిక వైద్యశాస్త్రం ఇంకా అభివృద్ధి చెందని కాలంలోనే భారతీయ వైద్యుడు సుశ్రుతుడు విశేష కృషి చేశాడు. 2,600 ఏళ్ల క్రితమే 1,120 వ్యాధులను నమోదు చేశాడు. 700కు పైగా ఔషధ మొక్కలు, 300కుపైగా వైద్య విధానాలు, 120 శస్త్రచికిత్స పరికరాల వివరాలను...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో మత చిచ్చుకు కారణమేంటి?

ఒకప్పుడు భాష కోసం పాకిస్థాన్‌తో కోట్లాడి దేశాన్ని సాధించిన బంగ్లాదేశ్… ఇప్పుడు మతపరమైన ఉద్రిక్తతలతో అల్లాడుతోంది. ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువులు చేతుల్లో జ్యోతులు పట్టుకుని జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ ఐదేళ్ల క్రితం ప్రశాంతంగా కనిపించే నగరంలోని...
News

‘మిషన్ 2047’ పేరిట దేశవ్యాప్త కుట్ర? ATS దర్యాప్తులో సంచలన అంశాలు

మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయని ఉగ్రవాద నిరోధక దళం (ATS) వెల్లడించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరైన ఇజార్-ఉల్-హక్ విచారణ సందర్భంగా చేసిన ప్రకటనల ఆధారంగా, దేశవ్యాప్తంగా ఒక రహస్య నెట్‌వర్క్‌ను...
News

మైసూరు రైల్వే స్టేషన్‌లో బంగ్లాదేశీ చొరబాటుదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మైసూరు (కర్ణాటక): హౌరా ఎక్స్‌ప్రెస్ ద్వారా మైసూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న 40 మందికి పైగా బంగ్లాదేశీ చొరబాటుదారులను ను రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వీరి గుర్తింపు, పత్రాల ప్రామాణికత, ప్రయాణ ఉద్దేశ్యాలపై దర్యాప్తు...
News

జల్గావ్ ‘ల్యాండ్ జిహాద్’: శ్రీ చాంగ్‌దేవ్ మహారాజ్ ఆలయాన్ని ఆక్రమించిన మతోన్మాదులు!

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ముక్తాయినగర్ తాలూకాలో తపతి, పూర్ణ నదుల సంగమ ప్రాంతంలో ఉన్న సుమారు 1,200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ చాంగ్‌దేవ్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో అనధికార నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. భారత పురావస్తు సర్వేక్షణ...
News

దేశంలోని ఆలయాల కోసం ‘సనాతన సంరక్షణ మండలి’ని ఏర్పాటు చేయాలి : శంకరాచార్య సదానంద సరస్వతి

ఛింద్వారా (మధ్యప్రదేశ్): దేశంలోని ఆలయాల నిర్వహణ, భద్రత మరియు ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఒక స్వతంత్ర "సనాతన సంరక్షణ మండలి" లేదా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి మహారాజ్...
News

కొండపై కార్తీక దీపం.. తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు

తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం కొండపై దీపం వెలిగించవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో (ఎస్‌ఎల్‌పీ ) స్పెషల్...
News

సింధూ నాగరికతను తామే నిజమైన వారసులం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..

పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్‌కు ‘‘సింధూ నది జలాల ఒప్పందం’’ను నిలిపేయడం ద్వారా భారత్ షాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు నీటి...
1 113 114 115 116 117 3,086
Page 115 of 3086