News

News

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్‌ 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 ప్రయోగాన్ని నిర్వహించనుంది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా...
News

ధ్యానం అంటే లగ్జరీ కాదు: శ్రీశ్రీ రవిశంకర్‌

అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రారంభ సెషన్‌లో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేశారు. ధ్యానం చేయడం అంటే ఇవాళ మనం అనుకుంటున్నట్లు విలాసవంతంగా చేసుకొనే కార్యక్రమం కాదని.. ప్రతీ మనిషికి...
ArticlesNews

నెహ్రూ ఎప్పుడూ ముస్లిముల రక్షణకే అంకితమైపోయాడు: అంబేద్కర్

భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర భారతపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950 అక్టోబర్ 10న తన రాజీనామా లేఖ సమర్పించారు. అందులో ఆయన, ఎస్సీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి చూపుతోందంటూ నిరాశ చెందారు. దేశానికి...
News

జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలు

ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి...
News

అయోధ్య మసీదు స్థలాన్ని తిరిగి తీసుకోవాలి

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని బీజేపీ నేత రజనీష్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ నెల 10న లేఖ రాశారు....
News

మహా కుంభమేళాకు ఉచిత రైలు ప్రచారం అవాస్తవం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జనవరి 14 నుంచి జరగనున్న మహాకుంభమేళాకు రైల్వే శాఖ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని జరుగుతున్న ప్రచార ం పూర్తి అవాస్తవమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది....
News

శ్రీశైలం అడవుల్లో దారి తప్పిన భక్తులు సురక్షితం

ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దారితప్పిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నిజాంపట్నానికి చెందిన మోపిదేవి ఓంకార్‌, సాంబశివరావు (కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు)లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమందిని కలుపుకుని మొత్తం 15 మంది ఈ నెల 16న శ్రీశైలం దర్శనానికి వెళ్లారు....
News

హిజాబ్‌ చట్టానికి బ్రేక్‌

ఇరాన్‌లో అత్యంత వివాదాస్పదమైన ‘హిజాబ్‌–పవిత్రత చట్టం’అమలుకు దేశ జాతీయ భద్రతా మండలి బ్రేకులు వేసింది. ఇరాన్‌ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం అస్పష్టంగా ఉందని, దాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అధ్యక్షుడు మసూద్‌...
1 1,156 1,157 1,158 1,159 1,160 3,077
Page 1158 of 3077