News

News

సేవ చేస్తూ.. ప్రచారానికి దూరంగా వుండటమే సనాతన స్వభావం : మోహన్ భాగవత్

హిందుత్వం శాశ్వతమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఈ శాశ్వతమైన ధర్మానికి, సనాతన ధర్మానికి చెందిన ఆచార్యులు సేవా ధర్మాన్నే అనుసరిస్తారన్నారు.సేవా ధర్మం మానవత్వ ధర్మమమని పేర్కొన్నారు.పుణేలో హిందూ సేవా మహోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు....
ArticlesNews

కుంభ మేళాల్లోనే దర్శనం ఇచ్చే అఖారాలు అంటే ఏమిటి? ఆదిశంకరాచార్య ఎందుకు స్థాపించారో తెలుసా..

అఖారా అనేది భారతదేశంలోని సాధువులకు, ఋషులకు సంబంధించిన సంస్థ. ఇది శతాబ్దాలుగా మతపరమైన, సామాజిక జీవితంలో అంతర్భాగంగా ఉంది. ఈ సంస్థలు మతపరమైన జ్ఞానానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రాలు మాత్రమే కాదు సామాజిక సంస్కరణ , జాతీయ సమైక్యతలో కూడా ముఖ్యమైన...
News

పాకిస్తాన్ కు అమెరికా షాక్ …

పాకిస్తాన్ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి పాక్ కు చెందిన సంస్థలు సహకరిస్తున్నాయని, సామూహిక జన...
News

కృష భక్తురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీసర్

రాజుగా మారి దేశాన్ని ఏలాల్సిన యువరాజు సిద్దార్ధ యోగిగా గౌతమ బుద్ధుడుగా మారి దైవ చింతనలో జీవితాన్ని గడిపాడు.. రాజు.. భోగలాలసతో గడిపిన వేమన అయ్యాడు. ఇవన్నీ మనం చదువుకున్న చరిత్ర చెప్పిన కథలు. అయితే నిజ జీవితంలో కూడా కోట్లాది...
News

అస్సాంలో ఐదుగురు జైషే ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురిని అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో గత రాత్రి చేసిన దాడుల్లో కోక్రఝార్ జిల్లాలో నలుగురు, ఢుబ్రీ జిల్లాలో...
News

వీహెచ్‌పీ జాతీయ ట్రస్టీగా పుట్టగుంట సతీశ్‌

విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) జాతీయ ట్రస్టీగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ పుట్టగుంట వెంకట సతీశ్‌కుమార్‌ నియమితులయ్యారు. వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే ఆదేశాల మేరకు ఆయన్ను ఈ పదవిలో నియమించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ...
News

అందుబాటులోకి టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. 2025...
News

50,000 భక్తులకు మహా అన్న సంతర్పణ

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి నేపథ్యంలో 50,000 భక్తులకు మహా అన్న సంతర్పణ నిర్వహించారు.ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్,టౌన్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో సుమారు...
1 1,158 1,159 1,160 1,161 1,162 3,077
Page 1160 of 3077