News

News

రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్‌

కర్ణాటకలోని మైసూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్‌ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ విమర్శించింది. మైసూరు...
News

‘వైష్ణోదేవి రోప్‌వే’ నిర్మాణానికి వ్యతిరేకంగా షట్‌డౌన్‌ ప్రారంభం

జమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్‌ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని నిరసనకారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. బుధవారం నుంచి 72 గంటలపాటు పట్టణం మొత్తం బంద్‌ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన...
News

శనివారం మన్మోహన్‌ సింగ్ అంత్యక్రియలు: కేసీ వేణుగోపాల్‌

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది....
ArticlesNews

భారత్‌పై ‘బంగ్లా’ విషం..

ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు....
ArticlesNews

మహాకుంభమేళా 2025: ప్రయాగతో 1400 ఏళ్ళ క్రితం చైనా యాత్రికుడి అనుబంధం

తీర్థరాజంగా పేరున్న ప్రయాగరాజ్‌తో చైనా యాత్రికులకు 1400 సంవత్సరాలకు పైబడే అనుబంధం ఉంది. సామాన్య శకం 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు ష్వన్‌జాంగ్ (హుయాన్‌త్సాంగ్) ప్రయాగలో పర్యటించాడు. ఆ ప్రాంతపు ఘనమైన సంస్కృతిని, సమృద్ధినీ ప్రశంసిస్తూ తన రచనల్లో ప్రస్తావించాడు. భారతదేశంలో...
NewsProgramms

భారత సంస్కృత పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా భగవద్గీత పోటీలు

విశ్వ హిందూ పరిషత్ సంస్కృత విభాగమైన ‘భారత సంస్కృత పరిషత్’ వారు ప్రాంత భగవద్గీత పోటీలను డిసెంబర్ 25న విజయవాడ సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని శ్లోకాలతో ఈ పోటీ జరిగింది....
ArticlesNews

శబరిమల యాత్రలో ‘స్వామి’.. ఈ చాట్‌బాట్‌ సేవల గురించి తెలుసా..?

రళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల-మకరవిళక్కు సీజనులో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ స్వామి సేవలో తరిస్తారు. భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం బోర్డు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా...
News

కాకినాడ జిల్లాలో హిందూ యువకుడిపై క్రైస్తవుల దాడి

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో మత ప్రచారం కోసం వచ్చిన క్రైస్తవులు, అడ్డుకున్న హిందూ యువకుడిపై దాడి చేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం గ్రామంలోకి వేరే ఊళ్ళ నుంచి కొందరు క్రైస్తవులు వచ్చారు. హిందువుల...
1 1,143 1,144 1,145 1,146 1,147 3,077
Page 1145 of 3077