ఈ అఖారాలోని 70 శాతం మంది సన్యాసులు విద్యావంతులే..
సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని పురాణ గ్రంథాలను అందించడానికి ఏర్పడిన సంస్థ ఆఖరా. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజనీ అఖారా. ఇందులో అత్యధిక సంఖ్యలో చదువుకున్నవారే.. ఈ అఖారాలోని...







