News

News

ఈ అఖారాలోని 70 శాతం మంది సన్యాసులు విద్యావంతులే..

సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావి తరాలకు ధర్మాన్ని పురాణ గ్రంథాలను అందించడానికి ఏర్పడిన సంస్థ ఆఖరా. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ పంచాయతీ తపోనిధి నిరంజనీ అఖారా. ఇందులో అత్యధిక సంఖ్యలో చదువుకున్నవారే.. ఈ అఖారాలోని...
News

మరోసారి నైజం ప్రదర్శించిన కాంగ్రెస్: పీఓకే, అక్సాయ్‌చిన్ వదిలేసి భారత పటం ముద్రణ

కర్ణాటకలోని బెళగావి (బెల్గాం)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ మరణంతో సమావేశాలను అర్ధాంతరంగా నిలిపివేసారు. కానీ అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ముద్రించిన భారత పటం వివాదాస్పదమైంది. ఆ పటంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌,...
News

పశువుల తరలింపును అడ్డుకున్న హిందూ జాగరణ సమితి

చిత్తూరు జిల్లా పుంగనూరులో కబేళాకు తరలిస్తున్న పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయమై సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి త్రివేండ్రంకు తరలిస్తున్న 22 పశువులను హిందూ జాగరణ సమితి సభ్యులు అడ్డుకొని పోలీసులకు అప్పగించడంతో పశువులను...
News

మదనపల్లెలో స్వామిదీక్షలో ఉన్న భక్తుడిపై ముస్లిం దాడి, అయ్యప్ప మాల తెంచివేత

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అయ్యప్ప మాలలో ఉన్న భక్తుడిపై ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. స్వామి దీక్షలో ఉన్న వెంకటేష్ అనే యువకుడి మీద మీద జియా ఉల్ హక్ అనే యువకుడు ఉద్దేశపూర్వకంగా...
News

ఆవుకి అదిరిపోయే లెవెల్లో సీమంతం..

గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యేవరకు ఏలాంటి ఆపదాలు, కీడు రావద్దు అని సీమంతం చేస్తారు. సీమంతం అనేది మొత్తం బంధువులను పిలిచి పెద్ద ఎత్తున్న చాలా గ్రాండ్‌గా చేస్తారు. మెదక్ జిల్లాలో కూడా ఇలాగే గ్రాండ్‌గా సీమంతం కార్యక్రమం చేశారు....
ArticlesNews

పంజాబీ సిక్కులను కబళించేస్తున్న క్రైస్తవం

పంజాబ్ అంటే ఒకప్పుడు సమృద్ధికి, సంస్కృతికీ పెట్టింది పేరు. అలాంటి పంజాబ్ రాష్ట్రం ఉగ్రవాదపు చీకటి రోజుల నుంచి, డ్రగ్స్ మత్తులో ఊగిన రోజుల మీదుగా ఇప్పుడు క్రైస్తవ మతమార్పిడులలోకి జారుకుంటోంది. పంజాబ్ దేశభక్తికీ, అనుపమానమైన త్యాగాలకూ పురిటిగడ్డ. అలాంటి పంచనదుల...
News

పోలీసులు, మేజిస్ట్రేట్‌పై దాడిచేసిన ఫిరదౌస్ మూడు నెలల తర్వాత పట్టివేత

ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మూడు నెలల క్రితం పోలీసులు, మేజిస్ట్రేట్ మీద ఇస్లామిక్ మూక హింసాత్మక దాడికి పాల్పడిన సంఘటనలో ప్రధాన నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ముస్లిం మూకను రెచ్చగొట్టి పోలీసులు, న్యాయమూర్తి మీద దాడి చేసేలా పురిగొల్పిన ఫిరదౌస్...
News

జనవరి 10, 11, 12 తేదీలకు.. 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టిటిడి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కలిపి మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటుచేసి...
1 1,141 1,142 1,143 1,144 1,145 3,077
Page 1143 of 3077