మోదీ, యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ
ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్...







