శబరిమలలో వైభవంగా ముగిసిన మండల పూజ
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు....







