News

News

శబరిమలలో వైభవంగా ముగిసిన మండల పూజ

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు....
News

ఆ 10 రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన సీవీఎస్వో...
News

ఢిల్లీ వర్సిటీలో భగవద్గీతపై 4 అనుబంధ కోర్సులు

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అందించే వివిధ కోర్సులకు అదనంగా భగవద్గీతపై నాలుగు వాల్యూ అడిషన్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని దిల్లీ యూనివర్సిటీ పాలకవర్గం ప్రతిపాదించింది. ‘గీతా ఫర్‌ హోలిస్టిక్‌ లైఫ్ఠ్,’ ‘గీతా ఫర్‌ సస్టైనబుల్‌ యూనివర్స్ఠ్,’ ‘లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ త్రూ గీత్ఠా,’ ‘గీత:...
News

హిందువులు ఏకం కావాలి

హిందువులంతా ఏకం అయ్యే సమయం ఆసన్నమైందని, హైందవ శంఖారావం ద్వారా హిందువుల ఐక్యతను చాటాలని విజయవాడ భువనేశ్వరి పీఠం స్వామీజీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. విజయవాడలో జనవరి 5న జరగనున్న హైందవ శంఖారావం మహాసభకు సన్నద్ధమయ్యే అంశంపై కోనసీమ జిల్లా అమలాపురంలోని...
ArticlesNews

‘‘తెలుగు పాలనా భాషగా ఉండాలి’’

తెలుగు పాలనా భాషగా ఉండాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ తెలుగు రచయితల సంఘం,...
News

మరో 15 ఏళ్ళలో చంద్రునిపైకి భారత వ్యోమగాములు

భారత వ్యోమగాములను 2040 నాటికి చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఇస్రో పని చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్రో పరిశోధనల కోసం రూ. 31,000 కోట్ల నిధులను కేటాయించేందుకు...
News

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం విడుదల

బంగ్లా జైలు నుంచి మరో భారత్ వ్యతిరేక, భారత్ లో ఉగ్రవాదులకు మద్దతు అందించిన అబ్దుస్ సలాం పింటు విడుదల అయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ ను బాంగ్లాదేశ్ కోర్టు విడుదల చేసింది....
News

అన్నాడీఎంకే క్రైస్తవ వేడుకల్లో హిందూ ధర్మాన్ని అవమానించిన క్రైస్తవ పాస్టర్

అన్నా డీఎంకే నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో క్రిస్టియన్ పాస్టర్ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొదట ఆడం, ఏవ్ వుండేవారని ఆ తర్వాత క్రిస్టియానిటీ పుట్టిందన్నారు. దీని తర్వాత ఇస్లాం ఉనికిలోకి వచ్చిందని, ఆ తర్వాత హిందూ ధర్మం వచ్చిందంటూ...
1 1,140 1,141 1,142 1,143 1,144 3,077
Page 1142 of 3077