News

News

సంభల్లోని ‘మృత్యు కూప్’ బావి పునరుద్ధరణ పనులు ప్రారంభం

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ కోత్వాలి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కోట్ పూర్వీ వద్ద ఉన్న పురాతన 'మృత్యు కూప్' బావి పనరుద్ధరణ, తవ్వకం పనులను అధికారులు ప్రారంభించారు. మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్న బావు లను గుర్తించి పునరుద్ధరించే...
News

దాబాలో గోమాంసం విక్రయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఒడ్డిమెట్ట సమీపంలో పెట్రోలు బంకు పక్కన ఉన్న దాబాలో గోమాంసం వండి విక్రయిస్తున్నట్లు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి, సినీ నటి కరాటే కల్యాణి ఆరోపించారు. శుక్రవారం ఈ దాబాలో సుమారు 5 కిలోల గోమాంసం కూరగా...
News

ఒహాయోలో హిందూ విద్యార్థులకు దీపావళి సెలవు

అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, అక్కడే చదివే హిందూ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అక్కడి పాఠశాలల్లోని హిందూ విద్యార్థులకు 2025 నుంచి దీపావళి సెలవు మంజూరు చేయనుంది. ఈ విషయాన్ని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు నీరజ్‌ అంటానీ వెల్లడించారు. దీపావళి సెలవుకు సంబంధించిన...
News

తీర్పులు తెలుగులో ఇస్తేనే సులువుగా అర్థమవుతాయి : జస్టిస్‌ కె.మన్మథరావు

తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్‌ కె.మన్నథరావు తెలిపారు. 'అమ్మ భాషను మాట్లాడదాం - ఆత్మాభిమానం చాటుకుందాం' అని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా నిర్వహించిన 'తెలుగులో న్యాయపాలన' సమావేశంలో...
News

పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా ఉంచేలా చర్యలు చేపట్టాలి : జేడీ లక్ష్మినారాయణ

సహజసిద్ధంగా వచ్చే భాషే మాతృభాషని విశ్రాంత ఐపీఎస్​ అధికారి జేడీ లక్ష్మినారాయణ అన్నారు. అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యం మమ్మీలో రాదన్నారు. పసితనంలో మాతృభాషను చంపేయడం భ్రూణహత్యతో సమానమన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలలో ఆయన...
News

ఆసక్తికరంగా సాగిన ప్రధాని మోదీ 2024 చివరి మన్ కీ బాత్… హైలైట్స్ ఇవే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 117వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. 2024 సంవత్సరంలో ఇది చివరి ఎపిసోడ్ . ఈ సంవత్సరం లోక్సభ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మన్...
News

శ్రీవారి భక్తులకు అరుదైన సందర్భం – టీటీడీ కీలక ప్రకటన..!!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడాది చివర కావటంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కొత్త సంవత్సరం తొలి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వ దినాలను టీటీడీ వెల్లడించింది. జనవరిలో లక్షలాది...
News

మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్డౌన్

ఇస్రో మరో కొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. PSLV-C60 రాకెట్‌ను నింగిలోకి పంపించడానికి రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట దీనికి వేదిక కానుంది. డిసెంబర్ 30న అంతరిక్షంలోకి ఎగిసే ఈ రాకెట్‌కు రేపు కౌంట్ డౌన్ ప్రారంభం అవనుంది....
1 1,138 1,139 1,140 1,141 1,142 3,077
Page 1140 of 3077