మెగాలితిక్ కాలం నాటి శిలా చిత్రలేఖనాలు తమిళనాడులో లభ్యం
తిరువణ్ణామలై జిల్లా పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం నాలుగు ప్రాచీన శిలా చిత్రలేఖనాలను (రాక్ పెయింటింగ్స్) కనుగొంది. మెగాలితిక్ కాలం నాటికి చెందిన ఆ చిత్రలేఖనాలు సుమారు 3 నుంచి 4వేల యేళ్ళ పురాతనమైనవి. తమిళనాడు విల్లుపురం జిల్లా కందాచిపురం దగ్గర...







