News

News

మెగాలితిక్ కాలం నాటి శిలా చిత్రలేఖనాలు తమిళనాడులో లభ్యం

తిరువణ్ణామలై జిల్లా పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం నాలుగు ప్రాచీన శిలా చిత్రలేఖనాలను (రాక్ పెయింటింగ్స్) కనుగొంది. మెగాలితిక్ కాలం నాటికి చెందిన ఆ చిత్రలేఖనాలు సుమారు 3 నుంచి 4వేల యేళ్ళ పురాతనమైనవి. తమిళనాడు విల్లుపురం జిల్లా కందాచిపురం దగ్గర...
ArticlesNews

హిందూ ముసుగులో సెక్స్‌టార్షన్ చేస్తున్న ముస్లిం యువతి అరెస్ట్

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్ నడుపుతున్న ఒక మహిళను అరెస్ట్ చేసారు. నిందితురాలు రాణూ మాన్సురీ మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను పట్టుకున్నారు. ఒక యువకుణ్ణి పుట్టినరోజు వేడుకల పేరిట ఆమె హోటల్‌కు ఆహ్వానించింది. అక్కడ అతనికి డ్రగ్స్...
News

భార‌త గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు

ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో భార‌త 76వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆహ్వానం మేర‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు రిప‌బ్లిక్ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్న‌ట్లు వివరించింది....
News

తెలుగులోనూ కుంభమేళా సమాచారం

రోజుకు కోటి మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుగులోనూ తెలుసుకోవచ్చు. సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్‌ యాప్‌ల ద్వారా తెలుసుకునేలా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది....
News

హిందుత్వ ప్రాచుర్యానికి కృషి

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీతిరుపతి తిరుమల దేవస్థానం అఽనుబంధ సంస్థ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా పురందరదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు హిందుత్వానికి ప్రాచుర్యం కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని డైరెక్టర్‌ పగడాల ఆనంద తీర్థాచార్యులు అన్నారు.తూర్పు గోదావరి జిల్లా...
News

ఘనంగా గో పూజోత్సవం

కనుమ పండుగ సందర్బంగా విజయనగరం జిల్లావ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో గో పూజలు నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. విజయనగరంలో పైడిమాంబ ఆలయం, శివాలయం వీధిలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, మన్నార్‌ రాజగోపాల...
ArticlesNews

‘‌నాదబ్రహ్మ’కు స్వర నీరాజనం

జనవరి 18 - త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళలు.. ముఖ్యంగా సంగీతం కేవలం ధనార్జనకో, ప్రతిభా ప్రదర్శనకో కాదని, మానసిక ఆనందానికి, కైవల్య ప్రాప్తికి సోపానమని భావించి ఆచరించి చూపిన మహా వాగ్గేయకారుడు. కళలు భగవత్‌ ‌ప్రసాదితాలని, వాటిని జీవనానికి కొంతవరకు ఉపకరించు...
ArticlesNews

“బాబ్రీ మసీదు మళ్ళీ కడతాం, రామమందిరాన్ని కూలదోస్తాం” : పాకిస్తానీ ఉగ్రవాది

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో మరోసారి కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా యువ ముస్లిములను అతివాదులుగా మార్చేందుకు బాబ్రీ మసీదు అంశాన్ని వాడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నది ఫర్హతుల్లా గోరీ అనే...
1 1,099 1,100 1,101 1,102 1,103 3,077
Page 1101 of 3077