ఇంగ్లండ్లోని స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించిన ఓంబిర్లా
భారతీయ ధర్మం, సంస్కృతి, సేవాభావం, మానవ విలువలకు అంతర్జాతీయ వ్యాప్తిని కలిగిస్తున్న సంస్థలలో ప్రధానమైనది ‘బిఎపిఎస్ – బొచాసన్వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్’ సంస్థ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు.ఆయన ఇంగ్లండ్ రాజధాని లండన్లోని నియాస్డెన్ ప్రాంతంలో...







