News

News

తృటిలో చావు నుంచి తప్పించుకుని… ఇండియాకు చేరుకున్నాం: షేక్ హసీనా

బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో షేక్ హసీనా ఆ దేశ ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు. గత ఏడాది ఆగస్ట్...
News

క్షమించండి…. భారత్ ని కోరిన ”మెటా”

భార‌తీయ ఎన్నిక‌ల‌పై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ త‌ర‌పున మెటా సంస్థ‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కరోనా స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకోని ప్ర‌భుత్వాలు కూలిన‌ట్లు జుక‌ర్‌బ‌ర్గ్ ఇటీవ‌ల కామెంట్ చేశారు. అయితే ఆ దేశాల్లో భార‌త్ కూడా...
ArticlesNewsProgramms

ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పది : వెంకయ్య నాయుడు

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి...
News

కోరుకొండ ఆలయంలో మద్యం, మాంసం పొట్లాలు

అదొక పవిత్ర పుణ్యక్షేత్రం.. అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం.. అటువంటి పుణ్య క్షేత్రంలోనూ పాపం.. పుణ్యం అనే మాటే లేదు.తూర్పు గోదావరి జిల్లాలోని చారిత్రాత్మక కోరుకొండ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో టేబుల్స్‌పై ఉంచిన మద్యం బాటిల్స్‌ ఫొటోలు...
News

విశాఖలో డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోందని.. ప్రజలు తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. 6 నెలలు నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు...
News

మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక : ప్రధానమంత్రి

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి సంభాషించే మన్‌కీ బాత్‌ మనసులో మాట 118వ సంచికలో పలు విషయాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా...
News

సేవాలాల్‌ ఉత్సవాలు విజయవంతం చేయాలి

అనంతపురంలోని సేవాఘడ్‌లో ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. జయంత్యుత్సవాల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. బంజారాల ఆరాధ్య...
News

తిరుమలలో మాంసాహారం కలకలం

తిరుమలలో మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు.. ఆలయానికి సమీపంలో ఉన్న రాంభగీచా బస్టాండు వద్ద గుండ్లు భోజనం తింటూ పట్టుబడ్డారు. తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు....
1 1,096 1,097 1,098 1,099 1,100 3,077
Page 1098 of 3077