News

News

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన బంగ్లాదేశీయుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.దాడి తరవాత నిందితుడు ముంబైలోని వర్లీ రైల్వే స్టేషన్లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా...
News

బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్’ నామస్మరణ

భారత్ లో పర్యటిస్తున్న బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్ ’ నామస్మరణ చేయడంపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం బ్యాండ్‌ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్‌ యూ,...
News

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం క్లోజ్ అయ్యింది. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగియడంతో సోమవారం (జనవరి 20) ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. పందళం...
ArticlesNews

ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు

నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్‌ జెడ్‌ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్, చంకన...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘భారత్ కిరీటంలో రత్నం’

పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకి స్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. జౌన్పూర్ జిల్లా నిజాముద్దీన్...
ArticlesNews

అద్దంకి ప్రాంతం పురాతన చరిత్రకు సాక్ష్యాలు

పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలో­నూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం...
News

గోమూత్రానికి వైద్య విలువలు

వ్యాధులను నయం చేసే శక్తి గోమూత్రానికి ఉందంటూ మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి చెప్పినట్లున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవు తోంది. గోమూత్రం సేవించి తీవ్రమైన జ్వరం నుంచి బయటపడినట్లుగా ఓ ముని చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన.. 'ఆవు...
News

అర్చకుల సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర మహాసభ కోరింది. నంద్యాల పట్టణం మూలమఠంలోని శివాలయంలో అర్చకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శి రాంబాబు...
1 1,094 1,095 1,096 1,097 1,098 3,077
Page 1096 of 3077