సేవా భారతి, పళవంగడి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘‘ఉచిత డయాలసిస్ సెంటర్’’
ఆర్థికంగా వెనుకబడిన కిడ్నీ రోగుల చికిత్స నిమిత్తం సేవా భారతి, మద్రాస్ రెజిమెంట్ నిర్వహణలో నడుస్తున్న పళవంగడి శ్రీ మహాగణపతి ఆలయ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత డయాలసిస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. తిరువనంతపురంలోని ప్రణవం భవనంలో పళవంగడి శ్రీ మహాగణపతి డయాలసిస్ సెంటర్”...







