News

News

కేరళ మదర్సాలలో ‘‘హమాస్’’ నేతలని కీర్తిస్తూ పాఠ్యాంశాలు

కేరళలో వివాదం రేగింది. జమాతే ఇ ఇస్లామి నిర్వహిస్తున్న కొన్ని పాఠశాలలు, మదర్సాల పాఠ్యాంశాల్లో కొత్తగా సిలబస్ జోడించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. ఆ సిలబస్ లో ప్రపంచ వ్యాప్తంగా నిషేధించబడిన ‘‘ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థతో సంబంధం వున్న వ్యక్తుల...
News

కెనడాలో భారత యువకుడి హత్య! మూకుమ్మడిగా దాడి చేసి..

కెనడాలో ఇటీవల ఒక భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. బాధితుడి కాలేజీకి చెందిన 10-12 మంది యువకులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన కన్నుమూశాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఫోర్ట్ సెయింట్ జాన్ నగరంలో మార్చ్ 14న...
News

ఢిల్లీ కంట్ రైల్వే స్టేషన్‌లో పాక్ గూఢచర్యం.. రహస్య కెమెరాతో లైవ్ ఫుటేజ్!

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారీ గూఢచర్య ముఠా గుట్టురట్టయింది. ఈ రాకెట్ వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ఘజియాబాద్ పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఢిల్లీ కంట్ రైల్వే స్టేషన్‌లో నిందితులు రహస్య కెమెరాను అమర్చి, పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు...
News

గంగా తీరం వెంట ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి.

గంగా నది ఒడ్డున, వరద మైదానాల్లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే గంగా నదీ పునరుజ్జీవం, రక్షణ, నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ అమలుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను...
ArticlesNews

సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశం

భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది. ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుణ్ని అందరూ...
News

వారణాసిలో గంగా నదిపై బోటులో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్‌

యూపీ, వారణాసిలోని పవిత్ర గంగా నదిలో కొంతమంది యువకులు ఇఫ్తార్ విందు జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గంగా నదిపై ఒక బోటులో ఒక...
News

ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభం

వైయస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద టిటిడి ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించింది. టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్‌, కలెక్టర్‌, ఎస్పీలు భక్తులకు భోజనం వడ్డించారు. గతేడాది రాములవారి కల్యాణానికి...
ArticlesNews

ఆ ‌క‘వన’నాలలో కనిపించేది మా జీ‘వనమే!’

‌రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే 300 పైగా రామాయణాలు ఉన్నాయని ఇదివరకు అభిప్రాయపడేవారు. కానీ అయోధ్యలో రామాయణ అధ్యయన...
1 100 101 102 103 104 2,891
Page 102 of 2891