కర్ణాటకలోని హవేరి జిల్లా హంగల్ తాలూకా నరేగల్ గ్రామంలో జరిగిన ఓ వివాదం హింసాత్మక ఘటనకు దారి తీసింది. వట్ పూర్ణిమ (కర్ పూర్ణిమ) ఉత్సవాల సందర్భంగా జరిగిన సంఘటనలో ఒక రైతుపై దాడి జరిగి, ఆయన చేతికి గాయమైన ఘటన...
"యువతే దేశానికి వెన్నెముక" అనే మాట తరచూ వినిపిస్తుంది. అయితే యువతలో వ్యక్తిత్వ వికాసం, నైతికత, దేశభక్తి, కుటుంబ విలువలు, సేవాభావం వంటి సనాతన ధర్మం బోధించే విలువలు బలంగా ఉంటేనే సమాజం సుస్థిరంగా ముందుకు సాగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు, విద్యావేత్తలు...
శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని అవమానించిన ఘటనపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19 రాత్రి హిందూ విద్యార్థులు, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహిస్తూ నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని ఒక స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ చేయాలని, ఆ సంస్థని వ్యతిరేకించే పలువురు విమర్శకులు ఇటీవలి సంవత్సరాలలో వాదిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ (RSS) చట్టపరమైన నిబంధనలతో నిమిత్తం లేకుండా, అన్నింటికీ అతీతమైన ఒక శూన్యంలో ఉన్నదనీ, ఆ...
గుజరాత్లోని భరూచ్ నగరంలో సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన జామా మసీదు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మసీదు మూసివేసిన నేలమాళిగలో హిందూ దేవతలు, జైన తీర్థంకరులకు సంబంధించిన పురాతన విగ్రహాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో...
విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో భారతమాత దేవాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. పూజ్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారి...
జైపూర్ (రాజస్థాన్): గోసంరక్షణ, గోవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కేవలం కలగానే మిగిలిపోతుందని గౌపుత్ర, జ్యోతిష్య పండిట్ మానస్ సంజయ్ మిశ్రా అన్నారు. శ్రీ బజరంగ్ దర్బార్ గౌ సేవా సమితి...
గోమాత సంరక్షణ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోవధను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్లో, మద్రాస్ హైకోర్టు...