News

News

బడిలో భాషల సంబరం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని భాషల (లాంగ్వేజ్‌) సంబరాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ నుంచి...
News

హ్యారీపోటర్‌ కథల కంటే పురాణేతిహాసాలు ఇంకా బాగుంటాయి : నారా లోకేశ్‌

మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు కీలకం. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చే పద్ధతిని పక్కనపెట్టి పురాణాలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి. తొమ్మిదేళ్ల మా అబ్బాయి దేవాంశ్‌కు అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నా. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌ కంటే మన హనుమాన్‌ శక్తిమంతుడు...
ArticlesNews

విశ్వగురు స్థానానికి చేరుకుంటాం… మన కళ్లతోనే చూస్తాం : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా విస్తరించిందని, రోజు రోజుకీ సంఘ్ కార్యం వృద్ధి చెందుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఆరెస్సెస్ కార్యాలయాన్ని (కేశవ కుంజ్) ను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ...
ArticlesNews

ఇస్లాం అరబ్బు మతం, భారత్‌లోని ముస్లిములు గతంలో హిందువులే: నియాజ్ ఖాన్, ఐఏఎస్

మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ తాజా ప్రకటన ముస్లిం సమాజంలో సంచలనం కలిగించింది. ఇస్లాం అరబ్బు మతం మాత్రమే, భారతదేశంలోని ప్రజలందరూ ఒకప్పుడు హిందువులు మాత్రమే అని నియాజ్ ఖాన్ పేర్కొన్నారు. సామాజిక అంశాలపై సాధికారంగా స్పందించే నియాజ్...
ArticlesNews

భారత సంస్కృతి, సంప్ర‌దాయాల కాశీ తమిళ సంగమం 3.0

కాశీ తమిళ సంగమం ఈ సంవత్సరం ఈ సాంస్కృతిక కార్యక్రమం యొక్క మూడవ ఎడిషన్ 3.0 ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు జరుగుతుంది. కాశీ తమిళ సంగమం 3.0 ప్రత్యేకమైన సాంస్కృతిక సంగమం, దేశంలోని రెండు అత్యంత...
News

రంజాన్‌ నెలంతా ముస్లిం ప్రభుత్వోద్యోగులు గంట ముందే వెళ్ళిపోవచ్చన్న రేవంత్ సర్కారు

ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం మార్చి 2 నుంచి మొదలయ్యే రంజాన్ నెల అంతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలలోని ముస్లిం ఉద్యోగులు...
News

రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు గంట ముందు వెళ్ళిపోవచ్చు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ నెలలో గంట ముందు వెళ్ళిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలు మార్చి 2 నుంచి 30 వరకూ అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్...
ArticlesNews

చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చార్‌ధామ్ యాత్ర కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జరిగే ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ చేరుకుంటారు. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి దేవాలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి.బద్రీనాథ్...
1 1,036 1,037 1,038 1,039 1,040 3,080
Page 1038 of 3080