జూన్ నుంచి ఆగస్టు మధ్య కైలాశ్- మానసరోవర్ యాత్ర
హిందువులకు అత్యంత పవిత్రమైన కైలాశ్-మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్ర ప్రధానంగా రెండు మార్గాల ద్వారా సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్...







