జూలై 28, 29న సింహగిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం..
విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే సింహగిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో అన్ని...







