News

News

జూన్‌ నుంచి ఆగస్టు మధ్య కైలాశ్‌- మానసరోవర్‌ యాత్ర

హిందువులకు అత్యంత పవిత్రమైన కైలాశ్‌-మానసరోవర్‌ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్ర ప్రధానంగా రెండు మార్గాల ద్వారా సాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్...
News

నాస్తికుడు శబరిమల ఆలయంలోకి ప్రవేశ హక్కును ఎలా పొందగలడు? : సుప్రీంకోర్టు

ఉత్తర భారతదేశంలోని నాస్తికుడు శబరిమల ఆలయంలోకి ప్రవేశ హక్కును ఎలా పొందగలడని సుప్రీంకోర్టు   ప్రశ్నించింది. ఆలయ ప్రవేశ హక్కుకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ హక్కును కోరుతున్నది భక్తుడా లేదా నాస్తికుడా అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పింది....
News

ఆలయ రక్షణ, మత మార్పిడులపై చర్యలు కోరిన వీహెచ్‌పీ

హిమాచల్ ప్రదేశ్ లో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ, మత మార్పిడులు, గోవుల అక్రమ రవాణా, భూ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయాలను రాష్ట్ర నియంత్రణ నుంచి విడిపించాలని వీహెచ్‌పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హిమాచల్ ప్రదేశ్...
News

బస్తర్‌లోమత మార్పిడికి పాల్పడుతున్న పాస్టర్‌

ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని రేతావంద్ గ్రామంలో ఓ పాస్టర్‌పై గ్రామస్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం  వైరల్ అవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన ఆ వ్యక్తి కొంతకాలంగా గ్రామంలో...
ArticlesNews

ఆంధ్ర పదకవితాపితామహుడు అన్నమయ్య

( వైశాఖ పూర్ణిమ  - అన్నమాచార్య జయంతి) భగవంతుణ్ణి కీర్తించడంలో అన్నమయ్యను మించిన వాగ్గేయకారుడు లేడు. పరమాత్మ ధరించిన దశ అవతారాలను ఆ పదకవితాపితామహుడు తన పదాల్లో పరమ రమ్యంగా వర్ణించాడు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమునే నీవు..’...
News

భారత్ విడిచి వెళ్లిపోండి… అమెరికా పౌరులకు అల్టిమేటం

అమెరికాకి చెందిన ముగ్గురు జాతీయులపై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటూ, అలాగే పర్యాటక వీసాల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆముగ్గురికీ పూణె పోలీసులు ‘‘లీవ్ ఇండియా నోటీసు’’ జారీ చేశారు.పోలీసుల కథనం ప్రకారం...
News

ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం

చిన్నతనం నుంచే పిల్లలను ధర్మపాలన వైపు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్మాత్మిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. పార్వతీపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ప్రయోక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలకు  ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మాట్లాడారు....
News

భారత్ ఆత్మ ‘‘సర్వజన హితాయ, సుఖాయ : భయ్యాజీ జోషి

సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్నదే భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్య కారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు.భారతీయ సమాజం అంటే ఉన్నతమైన నైతిక విలువలు, సామరస్యం, మానవతా స్ఫూర్తి అని అన్నారు....
1 99 100 101 102 103 2,970
Page 101 of 2970