బీహెచ్యూలో ‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’ ప్రశ్నపై వివాదం
బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎం.ఏ. చరిత్ర నాలుగో సెమిస్టర్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ప్రశ్నపై విద్యార్థుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్...






