News

News

బీహెచ్‌యూలో ‘బ్రాహ్మణీయ పితృస్వామ్యం’ ప్రశ్నపై వివాదం

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎం.ఏ. చరిత్ర నాలుగో సెమిస్టర్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ప్రశ్నపై విద్యార్థుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్...
News

వర్షాధార రైతులకు పీఎండీఎస్ విధానం వరం

వర్షాధార వ్యవసాయానికి పీఎండీఎస్ (PMDS - Pre-Monsoon Dry Sowing) విధానం ఒక వరంలాంటిదని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్...
News

కొలువుతీరిన సింహాచలం దేవస్థానం పాలక మండలి

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలక మండలి చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజును కొనసాగిస్తూ 16 మంది సభ్యులు, మరొక ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో రాష్ట్ర ప్రభుత్వం పాలక...
ArticlesNews

మొక్కలకు సానుకూల తరంగాలు- రైతు ‘యోగిక వ్యవసాయం’

సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే 'యోగిక' వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 'యోగిక' వ్యవసాయంలో భాగంగా రైతులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 20 నుంచి 30...
ArticlesNews

వాగ్దేవి వరప్రసాదం భవిష్యవాణి

ఆకాశంలో తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష్యశాస్త్రం  తరువాత అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది భవిష్యత్తును చెప్పేది మాత్రమే అనుకోరాదు. ఇది మూడు భాగాలు` సిద్ధాంత, సంహిత, హోర. కల్పారంభం నుండి గ్రహ గణితం కలిగిన దానిని సిద్ధాంతమని, ఒక మహాయుగం నుండి...
ArticlesNews

భావి తరాలకు సనాతన ధర్మాన్ని బోధిస్తున్న మహిళ

ఒకప్పుడు విద్య అనగానే గురుకులాలే గుర్తుకు వచ్చేవి. అక్కడ విద్యార్థులంతా ఒక చెట్టు కింద కూర్చొని, గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది చిన్నారులు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి...
News

సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు : అమిత్ షా

సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ఇందుకోసం జీరీ టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు. అక్రమ వలసదారులను వెనక్కి తిప్పిపంపుతామని...
News

వక్ఫ్‌ భూములంటే ఒప్పుకోం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో లక్ష్మీనగరం, కలగొట్ల, సూదేపల్లి గ్రామాల రైతులు మూడు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు. 1958లో వారి పూర్వీకులు భూములను కొనుగోలు చేసుకుని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్‌ ఉండడంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు...
1 97 98 99 100 101 3,009
Page 99 of 3009