స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో PFIకు చెందిన 15 మందికి మరణశిక్ష
కేరళలోని స్థానిక న్యాయస్థానం సంఘ్ స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFIకు చెందిన 15 మంది నిందితులకు మరణశిక్షను విధించింది. కేరళలోని మావేలికర అదనపు సెషన్స్ కోర్టు జనవరి...














