శ్రీనగర్లోని ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో మూడు దశాబ్దాల తర్వాత పూజలు
జమ్మూ కాశ్మీర్లో రాజధాని శ్రీనగర్లో 32 ఏళ్ల తర్వాత 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని...













