స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘‘స్వదేశీ వ్యాపారుల సమ్మేళనం’’ జరిగింది. లక్నో వేదికగా రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. దేశ ఆర్థిక స్వావలంబన మరియు...
లక్నో విశ్వవిద్యాలయం భగవద్గీత పై కొత్త వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టింది. సాధారణమైన విద్యాభ్యాసంతో పాటు జీవితంలో ఎలా బతకాలి? భావోద్వేగాలను ఎలా సమతౌల్యం చేసుకోవాలి? నైతిక...
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని, భద్రతా మండలిలో పాకిస్థాన్పై తీవ్ర విమర్శలు చేశారు. సాయుధ ఘర్షణలలో పౌరుల రక్షణపై యూఎన్ఎస్సీ నిర్వహించే వార్షిక...
ఆయుర్వేద మందులు.. ప్రామాణికమైన ఐరన్-ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లకు సమానంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన...
డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్కోట్ ప్రాంతంలో భారత సైన్యం, పారామిలిటరీ కదలికలకు సంబంధించిన...
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో భక్తుల సదుపాయాల కల్పనపై...