Programms

NewsProgramms

సంఘటితంగా పని చేయడమే సమాజ పరివర్తన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రెండో రోజు కూడా ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఈ సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ సంఘ్ దృష్టికోణాన్ని వివరించారు. సద్భావన - సకారాత్మక దృష్టి కోణం ఆవశ్యకత...
NewsProgramms

భారత్ ను విశ్వగురువు చేయడంలోనే సంఘ్ సార్థకత వుంది – డాక్టర్ మోహన్ భగవత్

సంఘ కార్యశతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో వ్యాఖ్యాన మాలా పేరుతో మూడు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మొదట రోజు సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మామాట్లాడుతూ, భారతదేశం కేంద్రంగా సంఘ్ ఏర్పడిందని భారత్ ను విశ్వగురు స్థానానికి చేర్చడంలోనే...
NewsProgramms

వైభవంగా వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్ కొత్తపల్లె గ్రామంలో వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, అభ్యాసికల మాధ్యమంగా, అభ్యాసకులే సాధనంగా సమాజంలో సనాతనధర్మ జాగృతి అనే లక్ష్య సాధన దిశగా యన్....
NewsProgramms

బాలికల సర్వతోముఖాభివృద్ధికి నివేదిత గురుకులం కృషి

బాలికల సర్వతోముఖాభివృద్ధి నివేదిత గురుకులం కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు అదరణీయ భాగయ్యగారు తెలిపారు. శ్రీ విజ్ఞాన విహార, విజయవాడ ఆధ్వర్యంలో బాలికల కోసం కృష్ణాజిల్లా ఉంగుటూరులో మార్చి 2 వ తేదీన నివేదిత...
NewsProgramms

సేవాభారతి ఆధ్వర్యంలో విజయవాడలో బాలమేళా

బాలబాలికలకు చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం, నైతిక విలువలను అందిస్తూ వారి సమగ్ర వికాసం కోసం పనిచేస్తోన్న సేవా భారతి...విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23 న బాలమేళాను నిర్వహించింది. ‘బాలమేళా’లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో...
NewsProgramms

సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత ముఖ్య అతిథులు విశ్రాంత సైనిక దంత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బచ్చు సంతోస్,...
Programms

మహాకుంభమేళాకు యూపీ సీఎం.. మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు

త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో మహా కుంభమేళా కొనసాగుతోంది. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌...
NewsProgramms

వైభవంగా సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 31 వ వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ...
ArticlesNewsProgramms

హిందూ సమాజ సంఘటనే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

భారత దేశ బలమంతా ఐక్యతలోనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తెలిపారు. ప్రపంచానికి శాంతిని అందించే హిందూ జీవన విధానమే అనేక సమస్యలకు పరిష్కార మార్గమని ఉద్ఘాటించారు. కేరళలోని వడయంపాడి పరమభట్టర కేంద్రవిద్యాలయంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ...
1 2 3 28
Page 1 of 28