‘పంచ వైష్ణవ క్షేత్రదర్శిని’కి బస్సుల ఏర్పాటు: ఆర్ఎం
మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్రదర్శిని పేరుతో డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ద్వారకా బస్స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారువిశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు. ద్వారకాతిరుమల (వెంకటేశ్వరస్వామి), అంతర్వేది (శ్రీలక్ష్మీ నరసింహస్వామి), అప్పనపల్లి...









