News

News

రాష్ట్ర పండగగా రథసప్తమి

శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు...
News

బంగ్లాదేశ్ లో హిందూ ఆలయం ధ్వంసం.. ముస్లిం ఛాందసుల దాడి

మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం దాడులు చేస్తూనే వుంది. అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేసినా, అది కార్యరూపం దాల్చడం లేదు. నిరంతరం హిందువులపై కక్షగట్టే క్రియలకే దిగుతోంది. మొన్న ఇస్కాన్ చిన్మయ్...
News

పెద్దశేష వాహనంపై నుంచి దర్శనమిచ్చిన శ్రీవారి పట్టపురాణి

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం అమ్మవారు పెద శేష వాహనంపై దర్శనమిచ్చారు. శుక్రవారం శుభవేళ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. లక్ష్మీసహితుడైన శ్రీహరికి సర్పరాజు ఆదిశేషుడు ఎన్నో...
News

వచ్చీ రాగానే ఒమర్ అబ్దుల్లా చర్య.. హిందీ, సంస్కృతంపై తీవ్ర వివక్ష

జమ్మూ కశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. అయితే... అక్టోబర్ 16 న ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ప్రాంతీయ వివక్ష వుండదని పరోక్షంగా జమ్మూపై ఎలాంటి వివక్షా చూపమని...
ArticlesNews

భారత్ వ్యతిరేకతతో బంగ్లాదేశ్ ను ‘రెండో ఆఫ్గనిస్తాన్’ గా చేసే యత్నం

* హిందువులపై పెరుగుతున్న దాడుల పట్ల బంగ్లా మాజీ విదేశాంగమంత్రి ఆందోళన భారత వ్యతిరేక ధోరణులను పెంచుతూ, ఛాందసవాదులు, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తూ బంగ్లాదేశ్‌ను “పూర్తి అరాచకం”లోకి నెట్టివేసే వ్యూహాలను తాత్కాలిక దేశాధినేత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్నదని బంగ్లాదేశ్...
News

తిరుమలలో ‘ముక్కోటి ఏకాదశి’ ఏర్పాట్లు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ముక్కోటి ఏకాదశి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో...
News

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయాడు. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. రెడ్...
ArticlesNews

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు సభ్యుల బృందం అక్కడికి చేరుకోవడమే. ఆ బృందం మసీదులోకి ప్రవేశించగానే వందల మంది...
News

రామాయణ విశిష్టతపై ధార్మికోపన్యాసం

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులోని శ్రీకోదండ రామాలయంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ రామాయణం విశిష్టత పై ధార్మికో పన్యాసం చేశారు. తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో- ఊరూరా హిందూ ధర్మంపై ప్రచారం చేస్తున్నామన్నారు....
ArticlesNews

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు...
1 977 978 979 980 981 2,479
Page 979 of 2479