రాష్ట్ర పండగగా రథసప్తమి
శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించేందుకు...









