News

News

రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు..మండిపడ్డ బీజేపీ

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా,రాహుల్‌ పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్‌గాంధీ మాత్రమే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందని రాహుల్‌ అన్నారు. దీనికి సోనియా...
News

మహా కుంభమేళాకు ఏపీటీడీసీ బస్‌

ఉత్తరప్రదేశ్‌­లోని ‘మహా కుంభమేళా’కు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఫిబ్ర­వరి 11, 12 తేదీల్లో రెండు రూట్లలో భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడుపుతోంది. దీన్లోభాగంగా 11వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి, 12వ తేదీ...
News

ట్రంప్‌ వీరవిధేయుడి నోట ‘జై శ్రీ కృష్ణ’

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్‌ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవికి నామినీ అయిన కశ్యప్‌ పటేల్‌ ఒకరు. తాజాగా...
News

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఇమ్రాన్ సూఖా అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. హిందువులు పూజించే శివ భగవానుణ్ణి అవమానిస్తూ శివలింగంపై కాలుమోపి నిలుచుని వీడియో తీసాడు ఇమ్రాన్. తన ఘనకార్యాన్ని చూడాలంటూ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. పోలీసులు అతన్ని...
News

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

కిన్నెర అఖాడా నుంచి మాజీ నటి మమతా కులకర్ణిని బహిష్కరించారు. ప్రాపంచిక జీవితాన్ని వదిలేసుకుని మహా కుంభమేళా పురస్కరించుకుని మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరారు. వెంటనే మహామండలేశ్వర్ హాదా ఇచ్చారు. దీనిపై విమర్శలు తలెత్తాయి. అఖాడాల నుంచి తీవ్ర అభ్యంతరాలు...
News

కుంభమేళా సమన్వయం కోసం ఐదుగురు ప్రత్యేక అధికారులు

మహాకుంభమేళలో మౌని అమావాస్యనాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ అప్రమత్తం అయ్యింది. భక్తుల రద్దీ, ట్రాఫిక్, పలు శాఖల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు మార్గదర్శకాలను...
News

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూపై 104 కేసులు

ఖలిస్థాన్ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూపై 104 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రకార్యకలాపాలపై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 96 కేసులు నమోదు...
News

ఇంజనీర్ రషీద్‌కు అవార్డు ఇస్తున్నది మేము కాదు: టాటా ట్రస్ట్

‘రతన్ టాటా నేషనల్ ఐకాన్స్ అవార్డ్ 2025’, ‘ఇండియా విజనరీ లీడర్స్ సమ్మిట్ 2025’లతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని టాటా గ్రూప్ సంస్థల వితరణ విభాగం టాటా ట్రస్ట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో జరగబోయే ఆ కార్యక్రమాలకు టాటా ట్రస్ట్ ప్రోత్సాహం...
ArticlesNews

అదిగో.. నాలుగో శతాబ్దపు మానవుల జాడలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా...
News

ఆ రాష్ట్రంలోనూ ‘లివ్‌ ఇన్‌’కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌’ జంటల విషయంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్‌ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో ‘లివ్‌...
1 873 874 875 876 877 2,479
Page 875 of 2479