News

News

కుంభమేళాకు 77 దేశాల రాయబారులు

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం...
ArticlesNews

హిందూధర్మ పరిరక్షణకు ‘శంకరుల’ కృషి

దే శంలో హిందూత్వాన్ని పరిరక్షణ కోసం శ్రీ గౌడపాదాచార్యులు, శ్రీ గోవింద భగవ త్పాదులు, శ్రీ కుమారిభట్టులు, శ్రీ మండన మిత్రులు మొదలగువారు తమ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే, శైవులు, శాక్తులు, జైనులు తదితర విభిన్న మతాలవారు వారి వారి పద్ధతిలో...
GalleryNews

గాంధీ…. నెహ్రూ సంభాల్ సంభాషణ

సంభాల్‌ ‌పరిణామాలతో దుఃఖితులైన ఒక వర్గం ఉన్న మాట నిజం. ఆ వర్గమే హిందువులు. ప్రస్తుతం చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్న ఒక నివేదిక ప్రకారం సంభాల్‌లో బాధితులు హిందువులే. ఈ నివేదిక 2024లో, జామా మసీదు సర్వే అనంతర పరిణామాల...
News

చక్కెర వ్యాధికి సంప్రదాయ జీవన విధానమే మందు

మధుమేహ వ్యాధికి భారతదేశం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహ బాధితులు కనిపిస్తున్నారు. దీనికి పరిష్కారం లేదా? ఉందనే చెబుతున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జనవరి 9వ తేదీన జస్టిస్ చంద్రచూడ్...
News

పర్యావరణ హితానికి ఆర్ఎస్ఎస్ సంచులు, కంచాలు

ప్రయాగరాజ్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని నెలకొల్ప డానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నడుం బిగించింది. ప్లాస్టిక్ సంచులు, ప్లేట్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు వాడాలని కుంభమేళా సందర్శకులకు పిలుపునిచ్చింది. ఒక సంచీ-ఒక కంచం...
News

వనవాసీలే అతిపెద్ద హిందువులు : ఛత్తీస్ గఢ్ సీఎం

శతాబ్దాల నుంచి సనాతన ధర్మాన్ని వనవాసులు కాపాడుతున్నారని, సనానత ధర్మానికి అత్యధిక అనుచరులు కూడా వారేనని ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు.మౌని అమావాస్య సందర్భంగా కబీర్ధామ్ జిల్లా బోడ్లాలో ఏర్పాటు చేసిన 13వ “విరాట్ హిందూ సంగం”లో సాయి...
ArticlesNews

వీణాధారిణి విద్యాదాయిని

వసంత పంచమి సందర్భంగా అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన...
News

ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి...
News

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 8 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్‌ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం...
News

విశాఖ స్టీల్‌కు రూ.11,917 కోట్లు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేసిన కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. 2024-25 బడ్జెట్‌లో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన ఉక్కుశాఖ తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.8,622 కోట్లకు పెంచింది. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి...
1 871 872 873 874 875 2,479
Page 873 of 2479