News

News

ఇదీ.. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం

ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఏపీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు గుర్తుచేసింది. 2024-25 బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు, వాటి అమలు స్థితిని వివరించింది. గత...
News

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.57 వేల కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.57,566.01 కోట్లు, తెలంగాణకు రూ.29,899.77 కోట్ల వాటా రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండు రాష్ట్రాలకూ ఇది 2024-25లో వచ్చిన...
News

అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. ఉత్సాహంగా సూర్యనమస్కారాలు

శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్యనమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ తదితరులు హాజరయ్యారు. సుమారు 4వేల మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా...
News

అమెరికా జనాభాతో సమానంగా యాత్రికులు

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ శనివారం త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు. మీడియాతో ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. 20 రోజుల్లో మహా కుంభమేళాకు వచ్చిన జనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జనాభాతో...
News

పార్లమెంటులో ‘రామాయణం: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ’.. సినిమా ప్రదర్శన

ది లెజెండ్‌ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నాం. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని గీక్‌ పిక్చర్స్‌ ఇండియా...
News

కుంభమేళాకు 20 రోజుల్లోనే 33కోట్ల మంది.. వసంత పంచమి వేళ మరింత రద్దీ

మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్‌.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు...
News

జాతీయ సమైక్యతా శిబిరానికి విద్యార్థిని ఎంపిక

జాతీయ సమైక్యతా శిబిరానికి అనకాపల్లి జిల్లా చోడవరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సవరాల వెంకటలక్ష్మి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ పి.కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 4 నుండి వారం రోజుల పాటు ఛండీగడ్‌ యూనివర్శిటీలో జాతీయ సమైక్యతా...
News

అత్యవసరానికి వాటర్ అంబులెన్సు.. అండర్ వాటర్ డ్రోన్లు

45 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమ స్థలిలో పవిత్ర స్నానాలు ఆచరించునున్న నేపథ్యంలో మహా కుంభమేళాకు వేదికగా అవతరించిన ప్రయాగ రాజ్ జిల్లా కట్టుదిట్టమైన భద్రతా చక్రవ్యూహంలో ఉంది. 1,000 మందికి పైగా పోలీసులు ప్రయాగ్ జిల్లాను పొరుగు...
News

కుంభమేళాలో మహాత్ముడు!

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చి అపుడపుడే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెడుతున్న మహాత్మాగాంధీ 1918 నాటి కుంభమేళాను సందర్శించి, ఆధ్యాత్మిక వేడుకలో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారు. ‘మినీ ఇండియా’లా అన్ని ప్రాంతాల వ్యక్తులు గుమికూడే ఈ మేళాను భారతీయుల్లో పోరాటస్ఫూర్తిని నింపేందుకు సరైన వేదికగా...
News

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా శ్రీశైలం

శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించిందని కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి ఎ.విద్యావతి తెలిపారు. ఈ మేరకు శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో విద్యావతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర...
1 872 873 874 875 876 2,479
Page 874 of 2479