News

News

హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధం

హిందూ సమాజంలో వివాహం పవిత్ర బంధమనీ, చిన్నాచితకా కారణాలతో విడాకుల కోసం కోర్టుకెక్కడం తగదని అలహాబాద్‌ హైకోర్టు ఈ నెల 15న స్పష్టం చేసింది. 1955 హిందూ వివాహ చట్టంలోని 14వ సెక్షన్‌ పెళ్లయిన సంవత్సరం లోపు అసాధారణ కష్టనష్టాలు ఎదురైతే...
News

రాజస్థాన్‌లో 500మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల పట్టివేత

రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులపై విరుచుకుపడింది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను నిర్బంధించింది. జైపూర్ పోలీసులు నగరంలో అక్రమ చొరబాటుదారులు ఉండే ప్రాంతాలపై దాడులు చేసారు. 500 మంది అక్రమ చొరబాటుదారులను నిర్బంధించారు. వారిలో 394...
ArticlesNews

మాఘమాసం విశేషం

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘమాసం విశేషమైంది. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక మాఘమాసం అంటారు. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం ఉంది. ఇది విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైంది. మాఘ స్నాన విశిష్టతను బ్రహ్మాండపురాణం వివరించింది. మృకండు ముని,...
News

వాసవీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆత్మార్ప‌ణ దినోత్సవం సంద‌ర్భంగా అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించింది. వాసవీ అమ్మవారి ఆత్మార్పణ రోజును ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెనుగొండ‌లో ప‌ర్య‌టించిన...
News

ప్రకృతిలోని పంచభూతాలను గౌరవిస్తూ అభివృద్ధి జరగాలి

భారత్‌ అభివృద్ధిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దేశవ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడంలో శ్రీకొత్తల బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి, భారత్‌...
News

ముమ్మారు తలాక్‌ ఎఫ్‌ఐఆర్‌ల సమాచారం ఇవ్వండి

‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్ట నిబంధనలు-2019’కి విరుద్ధంగా ముమ్మారు తలాక్‌ పద్ధతిలో భార్యలకు విడాకులిచ్చిన భర్తలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, అభియోగ పత్రాల వివరాలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తక్షణం విడాకులకు దారితీసే ముమ్మారు తలాక్‌ పద్ధతిని...
News

ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు....
News

యువతలో పెరుగుతున్న ఆధ్యాత్మిక భావన

లక్షలాదిగా భక్తులు తరలివచ్చే కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో త్రికోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో...
ArticlesNewsSeva

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి సైతం పోటెత్తుతున్న భక్తులకు సేవలందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
News

వలసవాద విద్య కొనసాగింపు వల్లే సమాజంలో అశాంతి : గవర్నర్ ఆరిఫ్ ఖాన్

భారతీయ సంప్రదాయ విద్య కేవలం సాధికారతే చేకూర్చే తత్వం వున్నది కాదని, ముక్తిని కూడా ప్రసాదించే తత్వం వున్నదని బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.పాశ్చాత్య విద్యా భావన మాత్రం కేవలం వ్యక్తి, సమాజం సాధికారతకు సంబంధించినదని, భారతీయ విద్యా...
1 874 875 876 877 878 2,479
Page 876 of 2479