News

News

దేవాలయ భూముల జోలికి వెళ్ళొద్దన్న ఏపీ సీఎం.

వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పేదల ఇళ్ల స్థలాల కోసం దేవాలయ భూముల జోలికి రాకూడదని నిర్ణయించుకుంది. రాబోయే 'ఉగాది' నాడు 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది....
News

భారత్ దాడులలో 18 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే..! ఈ దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు హతమయయ్యారు. ఈ విషయాన్ని భారత సైన్యం ప్రకటించింది. పీఓకేలోని నీలం వ్యాలీ సహా మరో మూడు ప్రాంతాల్లో ఈ...
News

జాకీర్ మూసా కొడుకు ఖతం

గత కొద్దిరోజులుగా భారత సైన్యం సరిహద్దుల్లోనూ, పాకిస్థాన్ లోనూ తీవ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రేరిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం తుదముట్టించింది. దక్షిణ కశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో భారత భద్రతా బలగాల...
News

ఇక సియాచిన్‌ అందాలు చూడొచ్చు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్‌ నది గుండా వెళ్లే వ్యూహాత్మక వంతెనను ఆయన భారత సైనికాధిపతి బిపిన్‌ రావత్‌తో కలసి సోమవారం...
News

బరిలోకి దిగారు… గురి చూసి కొట్టారు…

ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై ఉంది. ఈ సారి సరిహద్దు ఎలా దాటుతుందో చూద్దాం అనుకున్న పాకిస్థాన్‌.. పీవోకేలో మళ్లీ టెర్రర్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. వందల మంది ముష్కర మూకలను పోగేసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన భారత్‌...
News

మదర్సాలో పఠించే మత ప్రార్థనను విద్యార్థులచే పాడించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విధుల నుండి బహిష్కరణ

బిసాల్‌పూర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈఓ) ఉపేంద్ర కుమార్ జరిపిన విచారణలో  బిసాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్ అలీ(45), 1902 లో ముహమ్మద్ ఇక్బాల్ రాసిన “లబ్ పె ఆతి హై దువా” అనే కవితను విద్యార్థులచే పఠింప...
News

ఓటు హక్కును వినియోగించుకున్న ఆరెస్సెస్ అగ్ర నేతలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్ కార్యవాహ మాననీయ సురేష్ (భయ్యాజీ) జోషి కూడా ఉదయం 9 గంటలకు సంఘ్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని బావుజీ...
News

ఫిబ్రవరిలో మత్స్యకార సంక్షేమ సమితి శిక్షణా తరగతులు

ప్రతి ఏడాది లాగానే 2020 ఫిబ్రవరి 1,2 తారీఖులలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర శిక్షణా తరగతులు గుంటూరులో జరగనున్నాయని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కదిరి పోలరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కర్రి పద్మశ్రీలు కాకినాడలో...
NewsProgramms

ఆర్ సి ఈ పి ఒప్పందం దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు – స్వదేశీ జాగరణ్ మంచ్.

ప్రాంతీయ దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్ సి ఈ పి) దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిలభారత సహ సంఘటన ప్రముఖ్ శ్రీ శంకర్ పాణిగ్రాహి పేర్కొన్నారు. గురువారం సి జే ఎఫ్ ప్రెస్...
News

పురావస్తు శాఖ త్రవ్వకాలలో మహాభారత యుద్ధంలో వాడిన వస్తువులు లభ్యం.

స్వాతంత్ర్యానంతరం 1951 -  52 సంవత్సరాలలో బి బి లాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ సమీపంలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 900 - 1000 మధ్య జరిగినట్లు అంచనా...
1 2,416 2,417 2,418 2,419 2,420 2,502
Page 2418 of 2502