మైసూరు సమీపంలో బైటపడ్డ శతాబ్దాల నాటి భారీ నంది విగ్రహాలు – 16 వ శతాబ్దం నాటివంటున్న నిపుణులు
మైసూరు సమీపంలోని అరిసెనెకెరె గ్రామంలో రెండు పురాతన భారీ నంది విగ్రహాలు బయటపడ్డాయి. అరిసెనెకెరె గ్రామంలోని చెఱువులో నీటి అడుగున అనేక శతాబ్దాలుగా రెండు నంది విగ్రహాలు ఉంటుండడం గ్రామంలోని పెద్దలందరూ ఎరిగినదే. ప్రతి వేసవిలోనూ చెరువులో నీటి మట్టం తగ్గినప్పుడు...








