‘370రద్దు’పై విస్తృత ధర్మాసనం అవసరం లేదు – స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతమున్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని...









