తీర ప్రాంత సంరక్షణ మత్స్యకారులందరి బాధ్యత – శ్రీ పుట్టా శేషు
నీతి, నిజాయితీ, మాట నిలకడకు మారు పేరైన మత్స్యకారులు తమ కట్టుబాట్లను, సంస్కృతిని రక్షించుకోవాలని ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పేర్కొన్నారు. 16.07.2019 మంగళవారం గురు పౌర్ణమి నాడు మత్స్యకార సంక్షేమ సమితి అద్వర్యం లో...









