News

News

తీర ప్రాంత సంరక్షణ మత్స్యకారులందరి బాధ్యత – శ్రీ పుట్టా శేషు

నీతి, నిజాయితీ, మాట నిలకడకు మారు పేరైన మత్స్యకారులు తమ కట్టుబాట్లను, సంస్కృతిని రక్షించుకోవాలని ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పేర్కొన్నారు. 16.07.2019 మంగళవారం గురు పౌర్ణమి నాడు మత్స్యకార సంక్షేమ సమితి అద్వర్యం లో...
News

అండర్ వరల్డ్ అండర్ అరెస్ట్ – తడాఖా చూపిస్తున్న ముంబై పోలీస్

దావూద్ ఇబ్ర‌హీం సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్ కుమారుడు రిజ్వాన్ క‌స్క‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోతున్న అత‌ణ్ని ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప‌ట్టుకున్నారు. థానే జైలుకు త‌ర‌లించారు. ఛోటా ష‌కీల్ ద‌గ్గ‌రి బంధువులు, అత‌ని ప్ర‌ధాన అనుచ‌రుల‌ను అరెస్టు...
News

ఈ నెల 22న చంద్రయాన్ – 2 : ప్రకటించిన ఇస్రో.

భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ 'చంద్రయాన్-2'ఈ నెల 15న ప్ర‌యోగించాల్సి ఉండ‌గా, సాంకేతిక కార‌ణాల‌తో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. తిరిగి ఈనెల 22, సోమవారం నాడు నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్...
News

కర్ణాటక : ప్రాచీన హిందూ సాంస్కృతిక కళాఖండాలను ధ్వంసం చేసిన దుండగులు.

కర్ణాటకలోని జగత్ప్రసిద్ధ హంపి క్షేత్రంలో గల శ్రీకృష్ణదేవరాయల వారి రాజగురువు శ్రీ వ్యాసతీర్థుల వారి నవబృందావన క్షేత్రంలో దుండగులు బుధవారం అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ప్రాచీన కళాఖండాలు ధ్వంసం అయ్యాయి. ఈ నవబృందావన క్షేత్రం తుంగభద్రా నది ప్రాంతంలో...
News

హఫీజ్ సయీద్ అరెస్టు

ముంబయి ఉగ్రదాడుల సూత్రదారి హాఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ నుంచి గుర్జన్‌వాలా వైపు వెళుతున్న సందర్భంలో సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేయూడీ చీఫ్ సయీద్‌తో పాటు నైబ్ ఇమిర్ అబ్దుల్...
ArticlesNews

జడ్జికే చుక్కలు చూపిన అమ్మాయి – శభాషంటున్న భారతావని

ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్...
News

కుల్ భూషణ్ కేసులో భారత్ విజయం

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఘ‌న‌ విజయం ల‌భించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని...
News

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఒడిశా బీజేపీ నేత బిశ్వ భూషణ్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత...
News

ICMR launches Mission SHAKTTI – India Science Wire

To commemorate 150th birth anniversary of Mahatma Gandhi Indian Council of Medical Research (ICMR) has launched Mission SHAKTTI (School based Health Awareness, Knowledge Test and Training Initiative) in collaboration with...
News

NIA బిల్లుపై హాటుగా స్పందించిన ఓవైసీకి అమిత్‌షా ఘాటైన కౌంట‌ర్

దేశ ప్ర‌జ‌ల‌ ప్రయోజనాలకు వ్య‌తిరేకంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు  అధికారాలిచ్చేందుకు రూపొందించిన‌ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా,...
1 2,372 2,373 2,374 2,375 2,376 2,424
Page 2374 of 2424