సనాతన సాంప్రదాయాలను కాలరాయడమే కాకుండా.. తప్పుడు జాబితా ఇస్తారా? కేరళ ప్రభుత్వ తీరుపై సర్వత్రా పెల్లుబుకుతున్న ఆగ్రహం.
శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత ఎంత మంది అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించారు...? అన్న అంశం చర్చనీయాంశమైంది. మూడు నెలల్లో అయ్యప్ప దర్శనం చేసుకున్న మహిళల జాబితాను కేరళ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానానికి అందించింది. అయితే......









