412
జయభారత్ హాస్పిటల్ లో ఆదునిక వైద్య సేవలు కొరకు” సంజీవని వైద్య సేవ” పథకమునకు రూ. 150000/- ( ఒక లక్ష యాభ్భై వేలు) విరాళం ఇచ్చిన నెల్లూరులోని పప్పులవీధి, స్టౌన్ హౌస్ పేటకు చెందిన శ్రీ గుర్రం సుధాకర్ రావు గారు మరియు శ్రీ గుర్రం సురేష్ బాబు గార్లను వారి తల్లిదండ్రులు కీ”శే”గుర్రం చిన్న సుబ్రహ్మణ్యం, కీ”శే” పద్మావతమ్మ గార్ల జ్ఞాపకార్ధంగా వారి కుటుంబమును హాస్పిటల్ కు ఆహ్వానించి వాళ్ళ పేరుమీద గుడిలో పూజచేయించడం జరిగింది. అలాగే హాస్పిటల్ లోని రోగులకు వారి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. వారికి హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.