పిల్లల ఆరోగ్యం పై జయభారత్ అవగాహనా శిబిరం.
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కసుమూరు లో చిన్న పిల్లల వైద్య శిబిరం జరిగినది. జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ వైద్య శిబిరంలో పిల్లలకు వైద్యసేవలు అందించారు. ఈ...









