CLICK HERE TO READ OCTOBER 2019 HINDUNAGARA EDITION ఈ సంచికలో.... ప్రేరణ - 11 తరాలుగా ఈ ఆలయంలో పూజారులందరూ దళితులే స్వాస్థ్య భారత నిర్మాణమే 'ఆరోగ్య భారతి' లక్ష్యం ఆర్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో వాడవాడలా సేవా...
బంగ్లా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లలో భారత జవాన్ మృతిచెందడంపై వివరణ ఇవ్వాలని బంగ్లాదేశ్ హోంమంత్రి ఆ దేశ సరిహద్దు దళాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఫోన్ ద్వారా వెల్లడించారు. భారత్, బంగ్లా సరిహద్దుల్లో గురువారం...
Our philosophy saw and experienced oneness in all i.e., "atmavat sarvabhutesu". Due to the different reasons like continuous foreign invasions, forgetting our own soul and nature, so many bad practices...
పశ్చిమ బెంగాల్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ ధర్మ జాగరణ సమితి సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక వివేకనంద సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షీదాబాద్ జిల్లా, జియా గంజ్ పట్టణంలో...
అమాయక యువతను హింసాయుత మార్గం వైపు మళ్ళించే ప్రయత్నాలు మానుకోవాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ మావోయిస్టు అనుబంధ సంఘాలను హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) ను సిపిఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థగా ధ్రువీకరించిన కమీషనర్ శ్రీ...
The RSS’ work is continuously expanding across the nation due to hard work of its swayamsevaks and conducive atmosphere in the society. Especially a large number of students and the...
మలేషియా స్పీడుకు బ్రేకులు కాశ్మీర్ పై పాకిస్థాన్ కు వంత పాడిన మలేషియాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతి గణనీయంగా తగ్గించి వేసింది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఆ దేశం...
ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. ఉత్కళమణి "గోపబంధుదాస్" వ్యాసం కోసం ఇక్కడ నొక్కండి. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. ...
ఇరాక్లో మత గురువులు బాలికలను ఉంపుడుగత్తెలుగా మారుస్తున్నారని... షియా ఆచారమైన తాత్కాలిక 'సుఖ వివాహం' మీద బీబీసీ న్యూస్ అరబిక్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఇరాక్లో అత్యంత ప్రముఖ మత కేంద్రాల వద్ద మత గురువులు నిర్వహిస్తున్న వివాహ కార్యాలయాల మీద...
దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘంగా 40 రోజుల పాటు కొనసాగిన ఈ వాదనలు బుధవారం వాడీవేడిగా కొనసాగాయి. అనుకున్న సమయం కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. అయితే, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు...