News

News

మదర్సాలో పఠించే మత ప్రార్థనను విద్యార్థులచే పాడించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విధుల నుండి బహిష్కరణ

బిసాల్‌పూర్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈఓ) ఉపేంద్ర కుమార్ జరిపిన విచారణలో  బిసాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫుర్కాన్ అలీ(45), 1902 లో ముహమ్మద్ ఇక్బాల్ రాసిన “లబ్ పె ఆతి హై దువా” అనే కవితను విద్యార్థులచే పఠింప...
News

ఓటు హక్కును వినియోగించుకున్న ఆరెస్సెస్ అగ్ర నేతలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్ కార్యవాహ మాననీయ సురేష్ (భయ్యాజీ) జోషి కూడా ఉదయం 9 గంటలకు సంఘ్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని బావుజీ...
News

ఫిబ్రవరిలో మత్స్యకార సంక్షేమ సమితి శిక్షణా తరగతులు

ప్రతి ఏడాది లాగానే 2020 ఫిబ్రవరి 1,2 తారీఖులలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర శిక్షణా తరగతులు గుంటూరులో జరగనున్నాయని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కదిరి పోలరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కర్రి పద్మశ్రీలు కాకినాడలో...
NewsProgramms

ఆర్ సి ఈ పి ఒప్పందం దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు – స్వదేశీ జాగరణ్ మంచ్.

ప్రాంతీయ దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్ సి ఈ పి) దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిలభారత సహ సంఘటన ప్రముఖ్ శ్రీ శంకర్ పాణిగ్రాహి పేర్కొన్నారు. గురువారం సి జే ఎఫ్ ప్రెస్...
News

పురావస్తు శాఖ త్రవ్వకాలలో మహాభారత యుద్ధంలో వాడిన వస్తువులు లభ్యం.

స్వాతంత్ర్యానంతరం 1951 -  52 సంవత్సరాలలో బి బి లాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ సమీపంలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 900 - 1000 మధ్య జరిగినట్లు అంచనా...
News

పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడ్డ భారత సైన్యం

పాకిస్థాన్‌ సైన్యం సాయంతో భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. తంగ్ధార్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్‌ బలగాలు...
News

పాక్‌ కాల్పుల్లో అమరులైన ఇద్దరు భారత జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఆదివారం మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. ఓ సాధారణ...
ArticlesNews

వైకల్యంలోనూ సామర్థ్యాన్ని గుర్తించడమే భారతీయ తత్వం

మన తాత్త్వికచింతనకు ఆధారం "ఆత్మవత్  సర్వభూతేషు". మన సంస్కృతి అన్నిట్లో ఏకత్వాన్ని చవిచూసింది. నిరంతర విదేశీ దండయాత్రలు, పరాధీనత వలన మన సమాజం సొంత ఆత్మను, మనదైన  ప్రకృతిని మరచిపోవడం వంటి అనేక కారణాలవల్ల మన సమాజంలో ఎన్నో కురీతులు ఆచరణలోకి...
1 2,339 2,340 2,341 2,342 2,343 2,424
Page 2341 of 2424