బంగ్లాదేశీ వలసదారుల ద్వారా భారత్ లో విస్తరిస్తున్న జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద కార్యకలాపాలు : ఎన్ఐఏ
బంగ్లాదేశ్ టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JUM) ప్రస్తుతం భారత్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) డైరెక్టర్-జనరల్ యోగేష్ చందర్ మోదీ సోమవారం తెలిపారు. బంగ్లాదేశీ వలసదారుల ద్వారా ఇప్పటికే దాని తన పాద ముద్రలను...









