News

News

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు ఉగ్ర ముప్పు

ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులు.. ఇప్పటికే...
News

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్

శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్లను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు మరియు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మోహన్ భాగవత్ మల్లిఖార్జున స్వామి...
News

ఆలయాలకు భజన సామాగ్రి పంపిణీ చెయ్యాలని తితిదే నిర్ణయం

రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్మించిన ఆలయాలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున భజన సామగ్రిని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన హిందూ ధర్మ...
News

మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులపై భారీ రివార్డు

జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులపై పోలీసులు మంగళవారం భారీ రివార్డులను ప్రకటించారు. డోడా జిల్లాకు చెందిన హరూన్‌ అబ్బాస్‌ వానీ, మసూద్‌ అహ్మద్‌ ప్రస్తుతం ఉగ్రసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఎలాంటి...
News

అన్యాక్రాంతమైన దేవాలయ భూముల స్వాధీనానికి దేవాదాయ శాఖ యత్నాలు

అనంతపురం జిల్లాలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈవోలతో సమీక్షా సమావేశంలో ఆయన ఈవోలను ఈ మేరకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన...
News

దేవాలయ భూముల జోలికి వెళ్ళొద్దన్న ఏపీ సీఎం.

వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పేదల ఇళ్ల స్థలాల కోసం దేవాలయ భూముల జోలికి రాకూడదని నిర్ణయించుకుంది. రాబోయే 'ఉగాది' నాడు 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది....
News

భారత్ దాడులలో 18 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆర్మీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే..! ఈ దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు హతమయయ్యారు. ఈ విషయాన్ని భారత సైన్యం ప్రకటించింది. పీఓకేలోని నీలం వ్యాలీ సహా మరో మూడు ప్రాంతాల్లో ఈ...
News

జాకీర్ మూసా కొడుకు ఖతం

గత కొద్దిరోజులుగా భారత సైన్యం సరిహద్దుల్లోనూ, పాకిస్థాన్ లోనూ తీవ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రేరిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం తుదముట్టించింది. దక్షిణ కశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో భారత భద్రతా బలగాల...
News

ఇక సియాచిన్‌ అందాలు చూడొచ్చు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ను పర్యాటకుల సందర్శన కోసం తెరిచినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకోసం లద్ధాఖ్‌లో శ్యోక్‌ నది గుండా వెళ్లే వ్యూహాత్మక వంతెనను ఆయన భారత సైనికాధిపతి బిపిన్‌ రావత్‌తో కలసి సోమవారం...
News

బరిలోకి దిగారు… గురి చూసి కొట్టారు…

ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై ఉంది. ఈ సారి సరిహద్దు ఎలా దాటుతుందో చూద్దాం అనుకున్న పాకిస్థాన్‌.. పీవోకేలో మళ్లీ టెర్రర్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. వందల మంది ముష్కర మూకలను పోగేసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన భారత్‌...
1 2,338 2,339 2,340 2,341 2,342 2,424
Page 2340 of 2424